Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం కడిగిన నీళ్లను పారబోస్తున్నారా...? వద్దు ఇలా ఉపయోగపడ్తాయ్...

అన్నం వండే ముందు బియ్యాన్ని ఒకటికి మూడుసార్లు కడిగి ఆ నీళ్లను పారబోస్తుంటాం. కానీ వాటిలో ఔషధ విలువలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. బియ్యం కడిగిన నీళ్లలో ఫైబర్ వుండటంతో ఇవి చర్మ మరియు కేశ సంబంధ సమస్యలను నివారించడంలో చక్కగా పనిచేస్తాయంటున్నారు.

Webdunia
శనివారం, 22 జులై 2017 (19:37 IST)
అన్నం వండే ముందు బియ్యాన్ని ఒకటికి మూడుసార్లు కడిగి ఆ నీళ్లను పారబోస్తుంటాం. కానీ వాటిలో ఔషధ విలువలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. బియ్యం కడిగిన నీళ్లలో ఫైబర్ వుండటంతో ఇవి చర్మ మరియు కేశ సంబంధ సమస్యలను నివారించడంలో చక్కగా పనిచేస్తాయంటున్నారు.
 
మొటిమలు... 
టీనేజ్ వయసు వారికి మొటిమల సమస్య సాధారణంగా వుంటుంది. ముఖంపై ఇవి చూసేందుకు ఇబ్బందికరంగా వుండటంతో పాటు ఇరిటేషన్ కలిగిస్తుంటాయి. అలా ఇబ్బందిపడేవారు బియ్యం కడిగిన నీటిని ఉపయోగిస్తే చాలు. ఇందుకుగాను కొద్దిగా కాటన్ తీసుకుని బియ్యం కడిగిన నీళ్లలో ముంచి మొటిమలు వున్నచోట రాసి ఆ తడి పూర్తిగా ఆరిపోయేవరకూ అలాగే వుంచాలి. ఆ తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే మొటిమలు మాయమవుతాయి.
 
చర్మంపై ముడతలు...
కొందరు వయసు తక్కువయినా చర్మంపై ముడతలు రావడంతో వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. ఇలాంటివారు బియ్యం కడిగిన నీళ్లను ముడతలు వున్న చర్మంపై మర్దన చేస్తుంటే చర్మంపై వున్న ముడతలు పోయి నిగారింపు వస్తుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments