Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం కడిగిన నీళ్ళతో ఎన్ని లాభాలో తెలుసా?

చాలా మంది బియ్యం కడిగిన నీళ్ళలో పారబోస్తుంటారు. మరికొందరు అయితే, పశువులకు తాపిస్తుంటారు. నిజానికి ఈ బియ్యం కడిగిన నీళ్ళతో అనేక లాభాలు ఉన్నట్టు గృహవైద్యులు చెపుతున్నారు. అలాంటి లాభాలేంటో ఓసారి పరిశీలిద

Webdunia
సోమవారం, 18 జులై 2016 (13:55 IST)
చాలా మంది బియ్యం కడిగిన నీళ్ళలో పారబోస్తుంటారు. మరికొందరు అయితే, పశువులకు తాపిస్తుంటారు. నిజానికి ఈ బియ్యం కడిగిన నీళ్ళతో అనేక లాభాలు ఉన్నట్టు గృహవైద్యులు చెపుతున్నారు. అలాంటి లాభాలేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలతో పాటు... ముఖారవిందాన్ని కూడా పెంచుతుందట. అయితే, ఈ నీటిని నేరుగా ముఖాన్ని కడుక్కోవడం కంటే.. ఒక టిష్యూ పేపర్‌ను నీటిలో ముంచి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖ చర్మ తాజాగా మృదువుగా మారుతుందట. ఈ నీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మానికే కాకుండా, జట్టుకు కూడా అదనపు సౌదర్యాన్ని అందిస్తాయట. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం
Show comments