మారేడు ఆకులతో మొలలు సమస్య తగ్గుతుంది, ఏం చేయాలంటే?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (22:54 IST)
ప్రకృతి మనకు ఎన్నో సహజసిద్ధమైన ఔషధ గుణాలున్న వృక్షాలను, మొక్కలను ఇచ్చింది. అలాంటి వాటిలో కొన్ని మొక్కలు, వాటి ఔషధ విలువలు గురించి తెలుసుకుందాం.
 
మారేడు ఆకులతో మొలల సమస్య తగ్గుతుంది. ప్రతిరోజూ రెండు ఆకులని నమిలి రసాన్ని నిదానంగా మింగుతూ వుండాలి. మారేడు కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో వేసుకుని తాగాలి. ఇలా చేస్తుంటే క్రమంగా మొలలు తగ్గుతాయి.
 
అలాగే ఉమ్మెత్త ఆకుకి మానసిక రోగాలను హరించే గుణం వుంది. కనుక ఈ  ఆకుల రసాన్ని తీసి రోజూ తలమీద మర్దన చేస్తుంటే మానసిక రుగ్మతలు తొలగుతాయి.
 
ఉత్తరేణి ఆకులకు దంతవ్యాధులను నయం చేసే శక్తి వుంది. అందువల్ల ఈ కొమ్మ పుల్లతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు తగ్గిపోతాయి.
 
తులసి ఆకులు గురించి చాలామందికి తెలుసు. ఇవి దగ్గు, వాంతులను నయం చేస్తాయి. తులసిని సర్వ రోగనివారిణిగా చెపుతుంటారు. ఈ ఆకులను రోజు నాలుగైదు తింటే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

తర్వాతి కథనం
Show comments