Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీళ్ళు నొప్పులకు పారిజాతం ఆకులు... అలాంటి వాళ్లు మాత్రం తీస్కోకూడదు...

కీళ్ళు, మోకాళ్ళ నొప్పులకు మన ఋషులు వైద్యాన్ని మన వంటింటి దాకా తెచ్చారు. మోకాలిచిప్పలు మార్చవలసిన పరిస్థితులలో కూడా ఈ వైద్యం పూర్తిగా నయం చేసిన సంఘటనలు జ‌రిగాయి. *కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఉదయాన్నే లేచి పారిజాతం ఆకులు నాలుగు తీసుకుని నలిపి

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (15:32 IST)
కీళ్ళు, మోకాళ్ళ నొప్పులకు మన ఋషులు వైద్యాన్ని మన వంటింటి దాకా తెచ్చారు. మోకాలిచిప్పలు మార్చవలసిన పరిస్థితులలో కూడా ఈ వైద్యం పూర్తిగా నయం చేసిన సంఘటనలు జ‌రిగాయి.
 
*కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఉదయాన్నే లేచి పారిజాతం ఆకులు నాలుగు తీసుకుని నలిపి గ్లాసు నీళ్ళలో వేసి అరగ్లాసు అయ్యే వ‌ర‌కూ మరగించి, వడకట్టి చల్లార్చి పరగడుపునే త్రాగాలి. 
* రోజుకు రెండుసార్లు గ్లాసు మజ్జిగలో ఒక‌ గ్రాము కిళ్ళీలో వాడే సున్నం క‌లిపి త్రాగాలి.
* రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు ఆవు పాలలో ఒక చిన్న చెంచా పసుపు కలిపి వేడి చేసి, దించి దానిలో ఒక‌ చెంచా ఆవు నెయ్యి వేసి, బాగా తిరగగొట్టి త్రాగాలి.
* ఈ వైద్యం కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు వాడకూడదు.
* సాధారణ నొప్పులు ఉన్నవారు 45 రోజులు, బాగా ఎక్కువగా నొప్పులు ఉన్నవారు 3 నెలలు వాడాలి.
* ఈవిధంగా చేసే సమయంలో మాంసాహారం తీసుకోకుండా ఉంటే మంచిది. బాగా అరిగే తేలికైన అహారం ఉపయుక్తం.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments