Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైమ్‌కి తినకపోతే.. బరువు తగ్గరంతే..!

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (18:12 IST)
సమయానికి ఆహారం తీసుకోకపోతే.. బరువు తగ్గడం అసాధ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తద్వారా ఒబిసిటీ ముప్పు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. సమయానికి తగ్గట్లు ఆహారం తీసుకోకపోవడం.. పూటకు పూట చాలా గ్యాప్ తర్వాత ఆహారం తీసుకోవడం శరీరానికి హాని కలిగిస్తుంది. దీని వలన జీవక్రియ నెమ్మదిగా జరగడంతో పాటు రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. తద్వారా బరువు పెరగడాన్ని కట్టడి చేయలేరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
అలాగే బర్గర్లు, వేపుళ్లు లాగించకుండా.. ఫ్రూట్స్, గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఆల్కహాల్‌క తక్కువగా తీసుకోవాలి. ఆహార నియంత్రణ ఉండాలి. బ్రేక్ ఫాస్ట్ తప్పకుండా తీసుకోవాలి. అల్పాహారం ప్రతి రోజు చేసే పనులకు అవసరమైన శక్తిని అందిస్తుంది.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments