Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేప వేర్ల కషాయాన్ని పుక్కిలిస్తే...?

తిన్న ఆహారం దంతాల మధ్య చిక్కుకుపోవడం వల్ల ఆ ప్రదేశంలో క్రిములు చేరుతాయి. దీనివల్ల చిగుళ్లవాపు, నోటి దుర్వాసన వస్తుంటాయి. అందువల్ల మెరుగైన దంతాల కోసం ఇలా చేయాలి. * తుమ్మ చెక్క కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి నూనె మిగిలేవరకూ కాచి చల్లార్చాలి. ఆ తర్వాత

Webdunia
గురువారం, 18 మే 2017 (21:20 IST)
తిన్న ఆహారం దంతాల మధ్య చిక్కుకుపోవడం వల్ల ఆ ప్రదేశంలో క్రిములు చేరుతాయి. దీనివల్ల చిగుళ్లవాపు, నోటి దుర్వాసన వస్తుంటాయి. అందువల్ల మెరుగైన దంతాల కోసం ఇలా చేయాలి.
 
* తుమ్మ చెక్క కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి నూనె మిగిలేవరకూ కాచి చల్లార్చాలి. ఆ తర్వాత దాన్ని వడబోసి ఉదయాన్నే పుక్కిట పడితే మంచి గుణం కనబడుతుంది.
 
* వేప వేర్ల కషాయాన్ని పుక్కిలిస్తే చిగుళ్లు తాజాగా వుంటాయి.
 
* పొగడ చెట్టు వేరును నీటితో మెత్తగా నూరి పాలల్లో కలిపి మూడు రోజులు ఉదయాన్నే తాగితే దంతాలు గట్టిపడతాయి.
 
* దంతాలను శుభ్రంగా వుంచుకోవడానికి వేప పుల్లతో కానీ, మర్రి ఊడతో కానీ తోముకోవాలి. దీనివల్ల దంతాల మధ్య తిష్టవేసే క్రిములు నశిస్తాయి.
 
* చిగుళ్లకు చీము పట్టి బాధిస్తుంటే 500 గ్రాముల నీటిలో 2 గ్రాముల పటిక చూర్ణ వేసి పుక్కిలించాలి. 
 
* చెరకు కర్రను పండ్లతో కొరికి నమిలి రసాన్ని మింగుతుంటే పిప్పళ్ల బాధ తగ్గుతుంది. దీనితోపాటు పళ్లు కూడా గట్టిపడతాయి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments