Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందు రోజు జంక్ ఫుడ్ తింటే.. నిమ్మరసం తాగండి..

ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిమ్మలో ఉండే అల్కలైన్ లక్షణాలు శరీరంలోని మాలిన్యాలను నిర్మూలించే సాధనంగా పన

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (11:09 IST)
ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిమ్మలో ఉండే అల్కలైన్ లక్షణాలు శరీరంలోని మాలిన్యాలను నిర్మూలించే సాధనంగా పనిచేస్తాయి.

గోరువెచ్చని నిమ్మరసాన్ని పరగడుపున తీసుకుంటే శరీరంలోని గ్యాస్ట్రోసిస్టమ్ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరంలో న్యూట్రీషన్లు, ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. 
 
నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ పదార్థం ద్వారా బరువు సులభంగా తగ్గొచ్చు. దీంతో మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. పరగడుపున నిమ్మరసాన్ని తాగడం ద్వారా ముందు రోజు మసాలాలు, జంక్ ఫుడ్ వంటివి తింటే అవన్నీ క్లీన్ అయి కడుపు ఉబ్బరం, అల్సర్లు వంటివి రాకుండా వుంటాయి. పొద్దున్నే ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వలన కడుపు శుభ్రపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments