Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారం తినేటప్పుడు నీరు త్రాగడం మంచిదా? కాదా?

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునేందుకు ముందు లేదా మధ్యలో నీరు తాగుతుంటారు. ఇలా తాగడం మంచిదా కాదా అనే అంశంపై నెదర్లాండ్‌కు చెందిన ఓ వర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇందులో ఓ ఆసక్తికర విషయం వె

Webdunia
గురువారం, 14 జులై 2016 (13:42 IST)
సాధారణంగా ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునేందుకు ముందు లేదా మధ్యలో నీరు తాగుతుంటారు. ఇలా తాగడం మంచిదా కాదా అనే అంశంపై నెదర్లాండ్‌కు చెందిన ఓ వర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇందులో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఆహారం తీసుకునేటప్పుడు మెదడు, పొట్ట, తినేవారిలో సంతృప్తి భావనల్ని వాస్తవిక రీతిలో పరిశీలించారు. 
 
భోజనం చేసేటప్పుడు నీరు ఎక్కువగా తాగితే.. కడుపు నిండిందనే సంకేతాలు మెదడుకు చేరి... ఆకలికి అడ్డుకట్ట పడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల ఆహారం తీసుకునేటప్పుడు పొట్ట మాటల్ని మెదడు వినే విషయంలో శాస్త్రవేత్తలకు కొత్త మార్గాలకు దారి చూపినట్లవుతుందని భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments