Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పానీయాలలో ఐరన్ పుష్కలం, ఏంటవి?

సిహెచ్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (13:32 IST)
శరీరంలో రక్త ప్రసరణను పెంచి మనల్ని చురుకుగా ఉంచేది ఐరన్. పండ్లు, కూరగాయలతో తయారుచేసిన పానీయాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాము.

బీట్‌రూట్ రసంలో మాంగనీస్, ఐరన్, విటమిన్ సిలు ఎర్ర రక్త కణాలకవసరమైన ఆక్సిజన్ వినియోగాన్ని పెంచుతాయి.
గుమ్మడికాయ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ శరీరానికి రోజుకి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.
ఎండిన రేగు పండ్ల నుండి తయారైన ప్రూనే జ్యూస్‌లో రోజువారీ అవసరాలలో 17 శాతం ఇనుము ఉంటుంది. ఇది శరీరాన్ని చురుకుగా చేస్తుంది.
నిమ్మకాయ, కొత్తిమీర, బచ్చలికూర, దోసకాయలను కలిపి తయారుచేసిన గ్రీన్ జ్యూస్ శరీరానికి అవసరమైన ఐరన్‌ను అందిస్తుంది.
ఖర్జూరం, దానిమ్మలతో చేసిన పానీయం శరీరానికి ఇనుమును అందిస్తుంది.
పాలు, తేనె, నువ్వులను కలిపి పానీయంగా తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

తర్వాతి కథనం
Show comments