Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పానీయాలలో ఐరన్ పుష్కలం, ఏంటవి?

సిహెచ్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (13:32 IST)
శరీరంలో రక్త ప్రసరణను పెంచి మనల్ని చురుకుగా ఉంచేది ఐరన్. పండ్లు, కూరగాయలతో తయారుచేసిన పానీయాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాము.

బీట్‌రూట్ రసంలో మాంగనీస్, ఐరన్, విటమిన్ సిలు ఎర్ర రక్త కణాలకవసరమైన ఆక్సిజన్ వినియోగాన్ని పెంచుతాయి.
గుమ్మడికాయ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ శరీరానికి రోజుకి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.
ఎండిన రేగు పండ్ల నుండి తయారైన ప్రూనే జ్యూస్‌లో రోజువారీ అవసరాలలో 17 శాతం ఇనుము ఉంటుంది. ఇది శరీరాన్ని చురుకుగా చేస్తుంది.
నిమ్మకాయ, కొత్తిమీర, బచ్చలికూర, దోసకాయలను కలిపి తయారుచేసిన గ్రీన్ జ్యూస్ శరీరానికి అవసరమైన ఐరన్‌ను అందిస్తుంది.
ఖర్జూరం, దానిమ్మలతో చేసిన పానీయం శరీరానికి ఇనుమును అందిస్తుంది.
పాలు, తేనె, నువ్వులను కలిపి పానీయంగా తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దివ్యాంగ బాలికను ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి అఘాయిత్యం.. ఆ తర్వాత..

భార్య, నవజాత శిశువును కాపాడాలి.. మూడేళ్ల కుమారుడిని అమ్మేశాడు..

అండగా నిలబడిన ప్రజలకు మంచి చేయాలనే ఈ యుద్ధం : సీఎం చంద్రబాబు

ఆ రోజున భారత్‌లో రిజర్వేషన్లు రద్దు చేస్తాం : రాహుల్

పక్కింటి బాలుడిని వాషింగ్ మెషీన్‌లో దాచేసిన మహిళ.. చివరికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సొంతిల్లు హైదరాబాదుకు వచ్చానన్న కృతిశెట్టి.. ఎందుకొచ్చిందంటే?

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్‌లో గొడవేంటి..?

కెమెరామెన్ లను ఎంకరేజ్ చేసిన ఎన్టీఆర్ - లేటెస్ట్ అప్ డేట్

అందాలతో అరిస్తున్న కేథ‌రిన్ థ్రెసా కొత్త సినిమాకు రెడీ

రజినీకాంత్‌ వేట్టైయాన్ - ది హంట‌ర్‌’ నుంచి మనసిలాయో లిరికల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments