Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ రైస్ తింటే ఏమవుతుంది?

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (22:57 IST)
ఎర్ర బియ్యం- రెడ్ రైస్‌. ఈ బియ్యంలో ఆంథోసైనిన్‌ల వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎర్ర బియ్యం వినియోగం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము.
 
ఎర్ర బియ్యం తినడం వల్ల శరీరంలోని కణాలపై మంచి ప్రభావం చూపి ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఎర్రటి బియ్యం లోపల యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఈ బియ్యంలో మాంగనీస్ లభిస్తుంది.
ఎర్ర బియ్యం తినడం వల్ల రక్తహీనత తగ్గి శరీరంలో రక్త స్థాయి పెరుగుతుంది.
సాధారణ ఎర్ర బియ్యంలో ఐరన్ ఉండటంతో అది రక్తాన్ని పెంచడానికి పనిచేస్తుంది.
ఎర్ర బియ్యం తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరం.
రెడ్ రైస్ తినడం వల్ల చక్కెర స్థాయి పెరగదు.
ఎర్రటి అన్నం తినడం వల్ల జీర్ణ సంబంధ వ్యాధులు తగ్గుతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హనీమూన్‌లో భర్త హత్య : భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

అమరావతి మహిళల దెబ్బకు గేట్లకు తాళం వేసుకున్న సాక్షి యాజమాన్యం

Honeymoon: హనీమూన్‌కి వెళ్లిన మరో నవ దంపతులు.. ఏమయ్యారో తెలియట్లేదు..?

Karnataka: అత్తమామల గొడవ.. రాజీ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు

ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేసిన తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

తర్వాతి కథనం
Show comments