Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి రోజూ ఉదయం ఐదు నుంచి ఆరు తులసి ఆకులు నమిలితే...

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (21:37 IST)
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి చీటికి మాటికీ ఎలర్జీ బారిన పడుతుంటారు. దీంతో వారికి తుమ్ములు, జలుబు వస్తుంటాయి. ఇటువంటి ఇబ్బంది ఉన్నవారు ప్రతిరోజు పరగడుపున ఉసిరి పొడి, రసం తీసుకుంటే ఫలితం ఉంటుందని గృహ వైద్యులు చెపుతున్నారు. 
 
ప్రతి రోజూ ఉదయం ఐదు నుంచి ఆరు తులసి ఆకులు నమిలి మింగటం కూడా మంచిదేనని వారు చెపుతున్నారు. అలాగే, ఒక స్పూన్ సొంఠి పొడి లేదా ఒక స్పూన్ అల్లం రసం తాగినా జలుబు, తుమ్ములు మటుమాయం అవుతాయని చెపుతున్నారు. 
 
అర గ్లాసు నీళ్ళలో ఐదు తులసి ఆకులు, ఐదు లవంగాలు వేసి మరిగించి, ఆ పైన చల్లార్చి తాగాలి. అర గ్లాసు నీరు, అరగ్లాసు పాలు కలిపి అందులో రెండు ఎండు ఖర్జూర పళ్ళు వేసి మరిగించి అవి సగం అయ్యే వరకు వేడి చేసి ఆ పైన చల్లార్చి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇదే పద్దతిలో దాల్చిన చెక్క వేసి మరిగించి, చల్లార్చి తాగాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Mahakumbh 2025: ప్రయాగ్ రాజ్‌లో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్.. ఇది ఏం చేస్తుందో తెలుసా?

మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?

అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ.11,000 కోట్లు - హడ్కో ఆమోదం

ఓ మహిళతో ఇద్దరు ఆటో డ్రైవర్ల అక్రమ సంబంధం.. హన్మకొండలో లైవ్ మర్డర్ (Video)

ఉప ముఖ్యమంత్రి పదవిపై మంత్రి లోకేశ్ ఏమన్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి సినిమాకు హోంవర్క్ చేస్తున్నా, నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తా : అనిల్ రావిపూడి

ఐటీ సోదాలు సహజమే... ఇవేమీ కొత్తకాదు : దిల్ రాజు

Tamannaah: తమన్నాను ఆంటీ అని పిలిచిన రవీనా టాండన్ కుమార్తె.. ఏమైందంటే?

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

తర్వాతి కథనం
Show comments