Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి రోజూ ఉదయం ఐదు నుంచి ఆరు తులసి ఆకులు నమిలితే...

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (21:37 IST)
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి చీటికి మాటికీ ఎలర్జీ బారిన పడుతుంటారు. దీంతో వారికి తుమ్ములు, జలుబు వస్తుంటాయి. ఇటువంటి ఇబ్బంది ఉన్నవారు ప్రతిరోజు పరగడుపున ఉసిరి పొడి, రసం తీసుకుంటే ఫలితం ఉంటుందని గృహ వైద్యులు చెపుతున్నారు. 
 
ప్రతి రోజూ ఉదయం ఐదు నుంచి ఆరు తులసి ఆకులు నమిలి మింగటం కూడా మంచిదేనని వారు చెపుతున్నారు. అలాగే, ఒక స్పూన్ సొంఠి పొడి లేదా ఒక స్పూన్ అల్లం రసం తాగినా జలుబు, తుమ్ములు మటుమాయం అవుతాయని చెపుతున్నారు. 
 
అర గ్లాసు నీళ్ళలో ఐదు తులసి ఆకులు, ఐదు లవంగాలు వేసి మరిగించి, ఆ పైన చల్లార్చి తాగాలి. అర గ్లాసు నీరు, అరగ్లాసు పాలు కలిపి అందులో రెండు ఎండు ఖర్జూర పళ్ళు వేసి మరిగించి అవి సగం అయ్యే వరకు వేడి చేసి ఆ పైన చల్లార్చి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇదే పద్దతిలో దాల్చిన చెక్క వేసి మరిగించి, చల్లార్చి తాగాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments