Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాపిల్‌తో ఇలా మర్దన చేసుకుంటే..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (13:58 IST)
చర్మానికి అలర్జీ రకరకాలుగా వస్తుంది. వాతావరణంలోని మార్పుల కారణంగా, దుమ్ము, ధూళీ, వివిధ రకాల ఫ్యాబ్రిక్స్ దుస్తులను ధరించడం మూలాన, అలానే కొన్ని మందులు, మాత్రలు వాడడంతో అలర్జీ వస్తుందని వైద్యులు చెపుతున్నారు. 
 
ఈ అలర్జీ కారణంగా చర్మం రంగు మారడం, దద్దుర్లు రావడం, దురద పుట్టడం, మంటగా అనిపించడం వంటివి జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు ఇంట్లోనే కొన్ని చిట్కాలతో అలర్జీని పారద్రోలవచ్చంటున్నారు వైద్యులు. అలర్జీ వచ్చినచోట తేనె రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. మీరు వాడే తేనెలో ఎలాంటి కల్తీ లేకుండా ఉండేలా చూసుకోవాలంటున్నారు వైద్యులు. 
 
యాపిల్ మధ్యలో కట్ చేసి ఒక భాగంపై వెనిగర్ వేసి దురదలున్నచోట, దద్దుర్లపై రాస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. అలానే వెనిగర్‌ను నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని గాజుగుడ్డపై వేసి దురద ఉన్న ప్రదేశంలో రాస్తే దురద మటుమాయం అంటున్నారు వైద్యులు. చర్మంపై ర్యాషెస్ వచ్చినప్పుడు ఒకటి లేదా రెండు కప్పులు గ్రీన్ టీలో తేనె కలుపుకుని సేవించాలి. గ్రీన్ టీకి బదులుగా బ్లాక్ టీనికూడా వాడొచ్చంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

తర్వాతి కథనం
Show comments