Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం తర్వాత కొంచెం వేడీ నీరు తాగితే..?

Webdunia
శనివారం, 15 నవంబరు 2014 (17:29 IST)
భోజనం తర్వాత కొంచెం వేడి నీరు తాగడం మంచిది. ఒక రోజుకు 8-10 గ్లాసుల నీటితో పాటు చక్కెర శాతం ఎక్కువగా లేని పండ్ల రసాలను సేవించడం ద్వారా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలిగితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా బరువు పెరిగే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మానసిక ఉల్లాసంతో ఆరోగ్యంగా ఉండటం సులువవతుంది. అందుచేత ఆరు మాసాలకో, లేక వీలును బట్టి విహారయాత్రలకు వెళ్ళటం చేయాలి. 
 
సన్నబడ్డానికి ప్రయత్నించే వారు ఆహారాన్ని పూర్తిగా తినడం మానడానికి బదులు. ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తినవచ్చు. అందుకు సూపులు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవచ్చు. 
 
వ్యాయామం అంటే జిమ్‌కు మాత్రమే వెళ్ళి చేసిది కాదు. జిమ్‌కు పోవడానికి ఇష్టం లేని వారు, ఇంట్లోనే స్కిప్పింగ్, బ్యాటింగ్, నడక వంటి అతి సులువైన వ్యాయామాల వల్ల క్రమమైన బరువును కలిగి ఉండవచ్చు.
 
అలాగే వ్యాయామ సమయంలో విశ్రాంతి తీసుకోకూడదు. అరగంట పాటు వ్యాయమం చేసే వారు మద్యలో విశ్రాంతి తీసుకోకూడదు. శరీరంలో చెమటలు పట్టేలా వ్యాయామం చేయాలని, తద్వారా శరీర బరువును నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments