సంపూర్ణ ఆహార విలువల భోజనం తినాలి... ఎలాగంటే... ఇలా...

భోజనం ఎలా చేయాలో ఏవేవి తీసుకోవాలి ఇప్పుడు చాలామందికి కన్ఫ్యూజన్‌గా ఉంటోంది. శారీరక శ్రమ లేకపోవడం ఒకవైపు ఏమి తింటే ఏమి వచ్చిపడుతుందోననే భయం ఇంకోవైపు. వీటితో ఏం తినాలన్నా భయంభయంగా తినేస్తున్నారు. అసలు సంపూర్ణ ఆహార విలువలు కలిగిన ఆహార పదార్థాలు ఉదయం నుం

Webdunia
సోమవారం, 2 మే 2016 (17:36 IST)
భోజనం ఎలా చేయాలో ఏవేవి తీసుకోవాలి ఇప్పుడు చాలామందికి కన్ఫ్యూజన్‌గా ఉంటోంది. శారీరక శ్రమ లేకపోవడం ఒకవైపు ఏమి తింటే ఏమి వచ్చిపడుతుందోననే భయం ఇంకోవైపు. వీటితో ఏం తినాలన్నా భయంభయంగా తినేస్తున్నారు. అసలు సంపూర్ణ ఆహార విలువలు కలిగిన ఆహార పదార్థాలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏమేమి తీసుకోవాలో చూద్దాం.
 
ఉదయం పూట 6 గంటలకు గ్లాసు పాలు లేదంటే రాగి జావ తీసుకోవాలి. ఉదయం 8 గంటలకు 4 ఇడ్లీలు లేదంటే దానికి సమానమైన బ్రేక్ ఫాస్ట్ ఏదైనా. 10 గంటలకు పండ్లు లేదా ఓ గ్లాసుడు పండ్ల రసం తీసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు 2 కప్పుల అన్నం, కప్పు ఆకు కూర, కప్పు కూర, కప్పు పెరుగు, పచ్చి కూరగాయలు తీసుకోవాలి. సాయంత్రం 4 గంటలకు కప్పు టీ లేదా మొలకెత్తిన శెనగలు కానీ పెసలు కానీ తీసుకోవాలి. 
 
రాత్రి 8 గంటలకు 2 చపాతీలు, అన్నం, పప్పు, రసం తీసుకోవచ్చు. రాత్రి 10 గంటలకు గ్లాసు పాలు తీసుకోవాలి. ఇది సంపూర్ణ ఆహారం చిట్టా. ఐతే ఏ పని చేయకుండా తినడమే పనిగా పెట్టుకుంటే కొవ్వు పేరుకుపోయి సమస్య తలెత్తవచ్చు. కాబట్టి వ్యాయామం కూడా తప్పనిసరి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

సిద్ధరామయ్య సీఎంగా సగకాలం ముగిసింది, ఇప్పుడు డీకె శివకుమార్ మిగిలిన సగకాల సీఎం

Mahanadu: వర్షిణితో చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో (video)

15 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు లాడ్జిలో అత్యాచారం

ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించనున్న టీ-ఫైబర్ నెట్‌వర్క్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

Trikala Review: కర్మానుసారమే మంచి చెడు అని చెప్పే త్రికాల మూవీ రివ్యూ

పవన్ కల్యాణ్ గారిని అలా ఎలా అనాలనిపించిందమ్మా?: సుగాలి ప్రీతి తల్లి వ్యాఖ్యలపై హైపర్ ఆది

Pooja Hegde: జిమ్ దుస్తులలో కలిసి కనిపించిన వరుణ్ ధావన్, పూజా హెగ్డే

తాతకు పుష్పాంజలి ఘటించిన ఎన్టీఆర్ - స్మరించుకున్న చిరంజీవి

తర్వాతి కథనం
Show comments