Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింటర్ ఫుడ్, ఏమేమి తినాలో తెలుసా?

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (21:28 IST)
శీతాకాలంలో చిలకడ దుంపలు లభిస్తాయి. శీతాకాలం రాగానే మనం తినే ఆహారంలో కూడా కొద్ది మార్పులు చేసుకోవాలి. ఈ కాలంలో ఏమి తినాలో తెలుసుకుందాము.
 
చిలకడ దుంపలు, ఇవి మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
 
క్యారెట్ హల్వా, క్యారెట్ ఉడికించి హల్వా రూపంలో తీసుకోవడం వల్ల బీటాకెరోటిన్ శరీరానికి నేరుగా అందుతుంది.
 
శొంఠి లడ్డూలు, ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.
 
మొక్కజొన్న రోటీ, ఈ రోటీని తినడం వల్ల మొక్కజొన్నలో ఉండే పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
 
కిచిడీ, ఇది తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.
 
పాలు- జిలేబీ, ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన జలుబు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది తగ్గుతుంది.
 
వేరుశెనగ, వేరుశనగ పప్పులు బలమైన ఆహారం. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి.
 
నువ్వులు బెల్లం బిస్కెట్లు, నువ్వులను బెల్లంతో తింటే ఎముకలకు, వెన్నుపూసలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

ఆకు కూర కట్ట రూ.80 కొనుగోలు - సర్వీస్ చివరి రోజున లేడీ డాక్టర్ సస్పెన్షన్

అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments