Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి రోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది...

చాలా మందికి ఉదయం వేళలో ఎలాంటి ఆహారం ఆరగించాలో తెలియదు. అందుకే ఆ సమయానికి లభించిన ఆహారాన్ని ఆరగిస్తుంటారు. మరికొందరు మాత్రం రోజూచేసే అల్పాహారాన్నే తీసుకుంటుంటారు.

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2018 (15:39 IST)
చాలా మందికి ఉదయం వేళలో ఎలాంటి ఆహారం ఆరగించాలో తెలియదు. అందుకే ఆ సమయానికి లభించిన ఆహారాన్ని ఆరగిస్తుంటారు. మరికొందరు మాత్రం రోజూచేసే అల్పాహారాన్నే తీసుకుంటుంటారు. నిజానికి వైద్యులు చెప్పినట్టుగా అల్పాహారం తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరమని చెబుతున్నారు. పైగా, శరీరానికి కావాల్సిన పోషణ శక్తి కూడా బాగా అందుతుందట. మరి ఉదయం మనం తినాల్సిన ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
* ప్రతి రోజూ ఉదయాన్ని నాలుగు లేదా ఐదు బాదం పప్పులు లేదా జీడిపప్పులు తినాలి. 
* కూరగాయ ముక్కలు, ఆకుకూరలు, కొద్దిగా జొన్న, రాగి లేదా సజ్జ వీటిల్లో ఏదైనా ఒక దాని పిండితో తయారు చేసిన పుల్కాలను తీసుకుంటే చాలా మంచిది. 
* ప్రతి రోజూ ఉదయాన్ని ఒక క్యారెట్ లేదా ఓ ముల్లంగి లేదా ఒక యాపిల్ లేదా ఒక జామ పండు తీసుకోవచ్చు. 
* ఉదయాన్నే అల్పాహారం తీసుకున్న తర్వాత మిరియాల పొడి, యాలకుల పొడి, అల్లం, పుదీనా ఆకులు వేసి తయారు చేసుకున్న టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. 
* అల్పాహారంలో ప్రోటీన్లు, కొవ్వులతోపాటు కూరగాయలు, పండ్లకు ప్రాధాన్యతను ఇవ్వాలి. 
* నెయ్యి, కోడిగుడ్లు, పాలు త‌దిత‌ర ఆహారాల‌ను తీసుకోవ‌డం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments