Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం తింటే ఎక్కిళ్లు తగ్గుతాయట.. పైల్స్‌కు సజ్జలు...?

ప్రతిరోజూ మధ్యాహ్నం పూట, అలాగే రాత్రి భోజనం చేసిన పిమ్మట కొద్దిగా బెల్లం తినడం ద్వారా శరీరంలో జీర్ణశక్తి పెరగడంతో పాటు శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారానాళాలు శుద్ధి అవుతాయి. రక్తం కూడా వృద్ధి చెందుతు

Webdunia
సోమవారం, 31 జులై 2017 (10:47 IST)
ప్రతిరోజూ మధ్యాహ్నం పూట, అలాగే రాత్రి భోజనం చేసిన పిమ్మట కొద్దిగా బెల్లం తినడం ద్వారా శరీరంలో జీర్ణశక్తి పెరగడంతో పాటు శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారానాళాలు శుద్ధి అవుతాయి. రక్తం కూడా వృద్ధి చెందుతుంది. అల్లం తింటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్‌ని దరి చేరనివ్వదు. మామిడి పండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి వుంది. 
 
సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. జామపళ్లు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్‌లు శిరోజాలకు మేలు చేస్తాయి. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందని వైద్యులు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments