Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం తింటే ఎక్కిళ్లు తగ్గుతాయట.. పైల్స్‌కు సజ్జలు...?

ప్రతిరోజూ మధ్యాహ్నం పూట, అలాగే రాత్రి భోజనం చేసిన పిమ్మట కొద్దిగా బెల్లం తినడం ద్వారా శరీరంలో జీర్ణశక్తి పెరగడంతో పాటు శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారానాళాలు శుద్ధి అవుతాయి. రక్తం కూడా వృద్ధి చెందుతు

Webdunia
సోమవారం, 31 జులై 2017 (10:47 IST)
ప్రతిరోజూ మధ్యాహ్నం పూట, అలాగే రాత్రి భోజనం చేసిన పిమ్మట కొద్దిగా బెల్లం తినడం ద్వారా శరీరంలో జీర్ణశక్తి పెరగడంతో పాటు శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారానాళాలు శుద్ధి అవుతాయి. రక్తం కూడా వృద్ధి చెందుతుంది. అల్లం తింటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్‌ని దరి చేరనివ్వదు. మామిడి పండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి వుంది. 
 
సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. జామపళ్లు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్‌లు శిరోజాలకు మేలు చేస్తాయి. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందని వైద్యులు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments