Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ ఇవి తీసుకుంటే చాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు.. నీరు-నిమ్మ-పాలు..?

ఉరుకులు పరుగులు, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే ఎన్ని పనులున్నా.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంట

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (15:32 IST)
ఉరుకులు పరుగులు, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే ఎన్ని పనులున్నా.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ప్రతి రోజూ మూడు లీటర్ల నీరు సేవించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతాం. ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు యోగా చేయడం మంచిది. ఎక్కువగా నిద్ర పోవడం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడుతారు. అలాగే వీలైనంత సేపు నడవాలి. ఆవేశాన్ని తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 
 
రోజుకు మూడు లీటర్ల నీరు తీసుకుంటే రోగాలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఒక గ్లాసుడు నిమ్మకాయ రసాన్ని తీసుకుంటే.. శరీరంలో ఉన్న కొవ్వును తీసేయవచ్చు. ఇక ఒక తులసి ఆకును నమిలితే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇక కప్పు పాలు తీసుకుంటే ఎముకలను దృఢంగా చేసుకోవచ్చు.  రోజుకు యాపిల్ తీసుకోవడం ద్వారా డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం ఏమాత్రం ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments