Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపులో మంట... ఎసిడిటీ... తగ్గించుకునేందుకు ఏం చేయాలి...?

కడుపులో మంట తగ్గాలంటే జీర్ణ రసాలు ఉత్పత్తి సమయాల్లో భుజించాలి. అవి ఎప్పుడంటే ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు మధ్యాహ్న భోజనం, రాత్రి 6 నుంచి 8 గంటల వరకు రాత్రి భోజనం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Webdunia
బుధవారం, 8 జూన్ 2016 (18:12 IST)
కడుపులో మంట తగ్గాలంటే జీర్ణ రసాలు ఉత్పత్తి సమయాల్లో భుజించాలి. అవి ఎప్పుడంటే ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు మధ్యాహ్న భోజనం, రాత్రి 6 నుంచి 8 గంటల వరకు రాత్రి భోజనం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా కడుపులో మంట తగ్గేందుకు ఎక్కువగా నీరు తాగాలి. ప్రశాంత వాతావరణంలో భోజనం చెయ్యాలి, ఆదుర్దాపడకుండా ఆహారం తీసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి సుమారు రెండు గంటలకు ముందే భోజనం తీసుకోవాలి. వేళకు భోజనం, వేళకు నిద్ర మంచి అలవాట్లు తప్పనిసరి. భోజనం మధ్యలో కొద్దిగా మాత్రమే నీరు తాగాలి.  
 
ఆహారం బాగా నమిలి తినాలి. ఆహారం తీసుకున్న తర్వాత నెమ్మదిగా నడవాలి. వేళకి భోజనం చెయ్యడానికి వీలుపడకపోతే ప్రత్యామ్నాయంగా ఏదో మరో పదార్థాన్ని తీసుకోవాలి. కనీసం రెండు గ్లాసుల మంచినీరైనా తాగితే ఎసిడిటి కొంతవరకు తగ్గుతుంది. మంచి ఆహారపుటలవాట్లు, పోషకాహారం అవసరం. ఉదయం, సాయంత్రం నడవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

1450 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు.. రూ.1052 కోట్ల టెండర్లు పిలవాలి- చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

తర్వాతి కథనం
Show comments