Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడివేడి భోజనం తిన్న వెంటనే చల్లని నీరు తాగేస్తే...? ఇంకా...

Webdunia
బుధవారం, 18 మే 2016 (21:37 IST)
కొన్ని ఆహారపదార్ధాలను కలిపి కానీ, ఒకదాని తర్వాత ఒకటి గానీ తీసుకోకూడదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత మనం పండ్లు తీసుకుంటుంటాం. కానీ అలా తీసుకోకూడదని వారంటున్నారు. 
 
ఇంకా వేటితో పాటు ఏవీ తీసుకోకూడదంటే.. 
* పాలు తాగిన వెంటనే ఏ రకమైన మాంసాన్ని తినకూడదు. 
* ఇత్తడి పాత్రలో నెయ్యి 
* బ్రెడ్‌తో పాటు పాలు 
* పాలు ఉప్పుతో కలిపి 
 
* మజ్జిగ, పాలు, పెరుగులతో అరటి పండు 
* పెరుగుతో చికెన్ 
* చేపలతో చక్కెర 
* దోస, టమోటాలను నిమ్మతో... 
 
* చల్లని, వేడి పదార్ధాలు వెంట వెంటనే... 
* వేడి వేడి భోజనం తర్వాత చల్లటి నీరు తీసుకోకూడదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments