Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపునొప్పిని తగ్గించే యాలకులు...

Webdunia
సోమవారం, 4 జనవరి 2016 (12:31 IST)
ఒక గ్లాసు మజ్జిగలో ఒక టేబుల్‌ స్పూను కొత్తిమీర రసాన్ని కలిపి తాగితే అజీర్తి తగ్గి జీర్ణక్రియ మెరుగవుతుంది.
 
ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను ఆపిల్‌ వెనిగర్‌ కలిపి భోజనం చేసిన తర్వాత తాగితే ఆరోగ్యానికి మంచిది. డయేరియాను నివారిస్తుంది.
 
ఏలకుల పొడిని నీటిలో కలిపి తాగితే కడుపునొప్పి తగ్గుతుంది.
 
సోయాబీన్‌ను క్రమం తప్పుకుండా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు చేరవు. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.
 
గొంతు బొంగురు పోతే బెల్లం, మిరియాలు కలిపి ఉండచేసి నోట్లో ఉంచుకుని మెల్లమెల్లగా రసాన్ని మింగితే తగ్గిపోతుంది.
 
తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. 

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

Show comments