Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెతో నానబెట్టి ఖర్జూరాలు తింటే..?

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (17:02 IST)
ఎండు ఖర్జూలు ఆరోగ్యానికి మంచి టానిక్‌లా పనిచేస్తాయి. తరచు వీటిని తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. అలాంటి ఈ ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే.. ఎంతో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు వైద్యులు. మరి ఆ లాభాలేంటో ఓసారి పరిశీలిద్దాం..
 
కప్పు ఖర్జూరాలలో స్పూన్ తేనె వేసి కాసేపు అలానే ఉంచాలి. ఆపై మూతపెట్టి వారం రోజుల పాటు అలానే ఉంచాలి. వారం తరువాత రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్ల చొప్పున ఈ ఖర్జూరాలను తింటుంటుంటే దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఇలా తేనెలో నానబెట్టిన ఖర్జూరాలు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషకలు విలువలు పుష్కలంగా అందుతాయి. 
 
మలబద్ధకంతో బాధపడేవారు మూడురోజులు ఈ ఖర్జూరాలను తింటే ఫలితం ఉంటుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి. కడుపులో క్రిములు ఉంటే చనిపోతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. దాంతో పాటు శరీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా అందుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా రక్తహీనతను తగ్గిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments