గోధుమ ఆకుల జ్యూస్ తాగితే..?

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (15:07 IST)
నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నీరు తాగకుండా ఎవ్వరూ ఉండలేరు. ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగడం శరీరానికి చాలా మంచిది. దీని వలన డిహైడ్రేషన్‌లో ఉండే శరీరం హైడ్రేట్ అవుతుంది. అంతేకాకుండా.. శరీరంలో ఉండే విషతుల్యాలను విసర్జించేందుకు నీరు ఉపయోగపడుతుంది. కేవలం నీరు మాత్రమే కాకుండా.. పానీయాలు తాగితే శరీరానికి మరిన్ని పోషకాలు అందుతాయి. ఆ పానీయాలేంటో ఓసారి పరిశీలిద్దాం..
 
1. నిమ్మరసం అంటేనే శరీరానికి మేలు చేసేదే. ఇందులోని విటమిన్ సి ఉదయాన్నే మిమ్మల్ని చురుగ్గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
 
2. ప్రకృతి ప్రసాందించిన స్వచ్ఛమైన మినరల్ వాటర్ కొబ్బరి నీరు. రోజూ ఉదయాన్నే కొబ్బరి నీరు తాగడం వలన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలానే కడుపు ఉబ్బరంతో బాధపడేవారు కొబ్బరి నీటిని తాగి ఉపశమనం పొందవచ్చు.
 
3. ఉదయాన్నే నీరసంగా, అలసటగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఒక కప్పు అల్లం టీ తాగండి.. దీని వలన మీ కడుపులో ఏమైనా సమస్యలు ఉన్నా నయమైపోతాయి.
 
4. గోధుమ ఆకుల జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ప్రేగులను సంరక్షిస్తుంది. దీనికి ఉసిరి లేదా కలబంద రసాలను జతచేస్తే మరిన్ని పోషకాలు లభిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

తర్వాతి కథనం
Show comments