Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ ఆకుల జ్యూస్ తాగితే..?

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (15:07 IST)
నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నీరు తాగకుండా ఎవ్వరూ ఉండలేరు. ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగడం శరీరానికి చాలా మంచిది. దీని వలన డిహైడ్రేషన్‌లో ఉండే శరీరం హైడ్రేట్ అవుతుంది. అంతేకాకుండా.. శరీరంలో ఉండే విషతుల్యాలను విసర్జించేందుకు నీరు ఉపయోగపడుతుంది. కేవలం నీరు మాత్రమే కాకుండా.. పానీయాలు తాగితే శరీరానికి మరిన్ని పోషకాలు అందుతాయి. ఆ పానీయాలేంటో ఓసారి పరిశీలిద్దాం..
 
1. నిమ్మరసం అంటేనే శరీరానికి మేలు చేసేదే. ఇందులోని విటమిన్ సి ఉదయాన్నే మిమ్మల్ని చురుగ్గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
 
2. ప్రకృతి ప్రసాందించిన స్వచ్ఛమైన మినరల్ వాటర్ కొబ్బరి నీరు. రోజూ ఉదయాన్నే కొబ్బరి నీరు తాగడం వలన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలానే కడుపు ఉబ్బరంతో బాధపడేవారు కొబ్బరి నీటిని తాగి ఉపశమనం పొందవచ్చు.
 
3. ఉదయాన్నే నీరసంగా, అలసటగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఒక కప్పు అల్లం టీ తాగండి.. దీని వలన మీ కడుపులో ఏమైనా సమస్యలు ఉన్నా నయమైపోతాయి.
 
4. గోధుమ ఆకుల జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ప్రేగులను సంరక్షిస్తుంది. దీనికి ఉసిరి లేదా కలబంద రసాలను జతచేస్తే మరిన్ని పోషకాలు లభిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments