Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ ఆకుల జ్యూస్ తాగితే..?

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (15:07 IST)
నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నీరు తాగకుండా ఎవ్వరూ ఉండలేరు. ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగడం శరీరానికి చాలా మంచిది. దీని వలన డిహైడ్రేషన్‌లో ఉండే శరీరం హైడ్రేట్ అవుతుంది. అంతేకాకుండా.. శరీరంలో ఉండే విషతుల్యాలను విసర్జించేందుకు నీరు ఉపయోగపడుతుంది. కేవలం నీరు మాత్రమే కాకుండా.. పానీయాలు తాగితే శరీరానికి మరిన్ని పోషకాలు అందుతాయి. ఆ పానీయాలేంటో ఓసారి పరిశీలిద్దాం..
 
1. నిమ్మరసం అంటేనే శరీరానికి మేలు చేసేదే. ఇందులోని విటమిన్ సి ఉదయాన్నే మిమ్మల్ని చురుగ్గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
 
2. ప్రకృతి ప్రసాందించిన స్వచ్ఛమైన మినరల్ వాటర్ కొబ్బరి నీరు. రోజూ ఉదయాన్నే కొబ్బరి నీరు తాగడం వలన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలానే కడుపు ఉబ్బరంతో బాధపడేవారు కొబ్బరి నీటిని తాగి ఉపశమనం పొందవచ్చు.
 
3. ఉదయాన్నే నీరసంగా, అలసటగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఒక కప్పు అల్లం టీ తాగండి.. దీని వలన మీ కడుపులో ఏమైనా సమస్యలు ఉన్నా నయమైపోతాయి.
 
4. గోధుమ ఆకుల జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ప్రేగులను సంరక్షిస్తుంది. దీనికి ఉసిరి లేదా కలబంద రసాలను జతచేస్తే మరిన్ని పోషకాలు లభిస్తాయి. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments