Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానబెట్టిన బ్రెడ్ ముక్కలను పూరీ పిండితో కలిపితే..?

ఆకుకూరలు వండేటప్పుడు ఒక స్పూన్ పంచదార కలిపిన నీటిలో నానబెట్టి తర్వాత వండితే రుచి అదిరిపోతుంది. పూరీలకు పిండి సిద్ధం చేసేటప్పుడు నీటిలో నానబెట్టిన బ్రెడ్ ముక్కలను పిండేసి.. వాటిని పూరీ పిండితో కలిపి పూ

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (12:40 IST)
ఆకుకూరలు వండేటప్పుడు ఒక స్పూన్ పంచదార కలిపిన నీటిలో నానబెట్టి తర్వాత వండితే రుచి అదిరిపోతుంది. పూరీలకు పిండి సిద్ధం చేసేటప్పుడు నీటిలో నానబెట్టిన బ్రెడ్ ముక్కలను పిండేసి.. వాటిని పూరీ పిండితో కలిపి పూరీలు చేస్తే.. కరకరలాడుతాయి. రుచి బాగుంటుంది. కూరగాయలు, పండ్లను కాసింత వెనిగర్ కలిపి చల్లటి నీటిలో కొన్ని నిమిషాల పాటు వుంచితే క్రిములు నశించివేస్తాయి. 
 
పచ్చని కొత్తిమీర, కరివేపాకును వంటల్లో వాడటం ద్వారా లేదా పచ్చిగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఉదయం పూట ఆపిల్ జ్యూస్ తీసుకునే వారిలో ఉదర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది. 
 
అలాగం రోజూ అవిసాకు తీసుకుంటే పేగుసంబంధిత రోగాలను దూరం చేసుకోవచ్చు. టీ, కాఫీలకు బదులు రోజూ శొంఠి కాఫీ తాగితే సోమరితనం తొలగిపోతుంది. కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. కందగడ్డను తీసుకునే వారిలో పైల్స్ సమస్య తొలగిపోతుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments