Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేకువజామున నిద్రలేస్తే ఎన్ని లాభాలో...

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (17:38 IST)
చాలామందికి ఉదయాన్నే నిద్రలేవడం చాలా బద్దకం. కొందరైతే ఉదయం 10 గంటల వరకు నిద్రలేవరు. ఇలాంటి వారు రోజంతా ఎంతో బడలికతో ఉంటారు. అయితే, వేకువజామున నిద్రలేవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
 
* నిజానికి సూర్యోదయానికి ముందున్న సమయంలో వాతావరణంలో ప్రశాంత జ్ఞానదివ్యతరంగాలు ప్రసరిస్తూ ఉంటాయి. ఆ సమయంలో నిద్రలేవడం వల్ల శరీరం, మనసులో చురుకుదనం పెరుగుతుంది. వేకువజామున నిద్రలేచి చదివేవారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదివిన అంశాలు బాగా గుర్తుంటాయి. 
 
* వేకువజామునే నిద్రలేవడం వల్ల అవగాహన, మేథోశక్తి, మనోవికాసం బాగా పెరుగుతాయి. అతి తేలికగా మేధావులు అవ్వగలరు. ఇందుకోసం చేయాల్సిందల్లా ఒక్కటే.. రాత్రి ఆలస్యంగా చదువుకుని పడుకోవడం వల్ల వేకువజామునే సులభంగా నిద్రలేవొచ్చు. 
 
* ముఖ్యంగా, ఆడపిల్లలైతే ఉదయాన్నే నిద్రలేవడం వల్ల తల్లికి చేదోడువాదోడుగా ఉండొచ్చు. ఇంటి పనుల్లో శిక్షణ కూడా పొందినట్టుగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Tirupati: శ్రీవారికి వైజయంతి రాళ్లతో పొదిగిన బంగారు లక్ష్మీ లాకెట్టు

గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో భారీ వర్షం- 52 మి.మీ.వరకు వర్షపాతం నమోదు

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. కరీంనగర్ జిల్లాలో ఇద్దరు మృతి

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments