Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీమళ్లీ వేడి చేసి తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (23:33 IST)
కొన్ని వంటలను మళ్లీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ లేదంటే తీవ్ర అనారోగ్యాన్ని తెచ్చేవిగా మారే అవకాశం ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా మళ్లీ వేడి చేయకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
ఉదయం వండిని బంగాళాదుంప కూరను సాయంత్రానికి చల్లగా అయిందని మళ్లీ వేడి చేసి దాన్ని తింటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది.
 
పుట్టగొడుగులను మళ్లీ వేడి చేయడం వల్ల జీర్ణ సమస్య తలెత్తుతుంది.
 
చికెన్‌ను మళ్లీ వేడి చేయకూడదు. అలా చేసి తింటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.
 
ఒకసారి ఉడికించేసిన కోడిగుడ్లును మళ్లీ వేడి చేయడం సురక్షితం కాదు.
 
వండిన అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల బాక్టీరియా విషపూరితం అవుతుంది.
 
తల్లి పాలు, పిల్లల ఆహారాన్ని మైక్రోవేవ్‌లో పెట్టి వేడి చేయకూడదు.
 
చేపలు, సీఫుడ్ ఏవైనా ఒకసారి వండిన తర్వాత మళ్లీ దానిని వేడి చేసి తినకపోవడం మంచిది.
 
బఫేలో తెచ్చుకున్న పదార్థాలను దేన్నీ మళ్లీ వేడి చేయవద్దు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాం : ఎయిర్ చీఫ్ మార్షల్

అపరిశుభ్రమైన - అసౌకర్యమైన సీటు కేటాయింపు - ఇండిగో సంస్థకు అపరాధం

ఆడుదాం ఆంధ్రా స్కామ్‌పై విచారణ పూర్తి : తొలి అరెస్టు మాజీ మంత్రి రోజానేనా?

పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్

13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

తర్వాతి కథనం
Show comments