Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీమళ్లీ వేడి చేసి తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (23:33 IST)
కొన్ని వంటలను మళ్లీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ లేదంటే తీవ్ర అనారోగ్యాన్ని తెచ్చేవిగా మారే అవకాశం ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా మళ్లీ వేడి చేయకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
ఉదయం వండిని బంగాళాదుంప కూరను సాయంత్రానికి చల్లగా అయిందని మళ్లీ వేడి చేసి దాన్ని తింటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది.
 
పుట్టగొడుగులను మళ్లీ వేడి చేయడం వల్ల జీర్ణ సమస్య తలెత్తుతుంది.
 
చికెన్‌ను మళ్లీ వేడి చేయకూడదు. అలా చేసి తింటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.
 
ఒకసారి ఉడికించేసిన కోడిగుడ్లును మళ్లీ వేడి చేయడం సురక్షితం కాదు.
 
వండిన అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల బాక్టీరియా విషపూరితం అవుతుంది.
 
తల్లి పాలు, పిల్లల ఆహారాన్ని మైక్రోవేవ్‌లో పెట్టి వేడి చేయకూడదు.
 
చేపలు, సీఫుడ్ ఏవైనా ఒకసారి వండిన తర్వాత మళ్లీ దానిని వేడి చేసి తినకపోవడం మంచిది.
 
బఫేలో తెచ్చుకున్న పదార్థాలను దేన్నీ మళ్లీ వేడి చేయవద్దు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments