కంప్యూటర్ ముందు పని... కంటి జాగ్రత్తలు ఎలా?

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (22:47 IST)
ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పని చేస్తూ కూర్చునే వారికి కంటికి సంబందించి పలు రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. కళ్ల నుండి నీరు రావడం, వేడిగా అనిపించడం, కళ్లు మంట, నల్లని వలయాలు వంటి సమస్యలు వస్తుంటాయి. వీటినుండి ఉపశమనం పొందాలంటే ఇలా చేయాలి.
 
1. టమోటా గుజ్జు, పసుపు, నిమ్మరసం, శనగపిండిని పేస్టులా చేసి కళ్ల చుట్టూ రాసుకుని ఆరిన తరువాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
2. రాత్రిపూట పడుకునే ముందు కొద్దిగా ఆల్మంచ్ క్రీంను కంటి చుట్టూ రాసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి.
 
3. కమలాపండు రసంలో నాలుగు చుక్కలు పాలు కలిపి కళ్ల కింద సున్నితంగా రాయాలి. క్రమంతప్పకుండా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
4. రోజ్ వాటర్లో దూదిని ముంచి కళ్లపై పెట్టుకుని అయిదు నిమిషములు ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన కంటి సంబందిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
 
5. రాత్రి పడుకునే ముందిు కీరదోస రసాన్ని కంటి చుట్టూ పట్టించినా మంచి ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

బీహార్‌లో ఘోర పరాజయం.. రాజకీయాలకు బైబై చెప్పనున్న ప్రశాంత్ కిషోర్?

మావోయిస్టుల మాట విని యువత చెడిపోవద్దు : బండి సంజయ్ హితవు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments