అల్పాహారం కడుపు నిండా తింటే ఆరోగ్యానికి ఢోకా ఉండదట..

అల్పాహారం కడుపు నిండా తినేవారికి అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అల్పాహారాన్ని మానేయకుండా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం ఉండదని వారు చ

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (14:29 IST)
అల్పాహారం కడుపు నిండా తినేవారికి అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అల్పాహారాన్ని మానేయకుండా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం ఉండదని వారు చెప్తున్నారు. బ్రేక్ ఫాస్ట్‌గా అధిక పరిమాణంలో ఆహారం తీసుకోవడం ద్వారా ఊబకాయాన్ని దూరం చేసుకోవచ్చు. 
 
బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్లే మహిళల్లో ఊబకాయం సమస్య తప్పట్లేదని.. రాత్రిపూట మితంగా ఆహారం తీసుకుని.. బ్రేక్ ఫాస్ట్‌కు చాలా గ్యాప్ ఇవ్వడం ద్వారా బరువు పెరిగిపోయే ప్రమాదం వుంది. అందుచేత 8 గంటలకు మించి కడుపును ఖాళీగా వుంచకూడదు. 
 
నిద్రలేచాక పరగడుపున వేడి నీరు.. ఆపై గ్లాసుడు టీ లేదా కాఫీ తీసుకుని గంటలోపే అల్పాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినవారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదీ అల్పాహారాన్ని నామమాత్రంగా గాకుండా.. కడుపు నిండా తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా పోషకాహారం, ప్రోటీన్లలతో కూడిన అల్పాహారంతో ఒబిసిటీ దూరమవుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గల్ఫ్‌లో 15లక్షల మంది తెలంగాణ ప్రజలు.. కంట్రోల్ రూమ్ సిద్ధం చేసిన సీఎం రేవంత్

నక్సలైట్ల ఏరివేతకు విషపూరిత షెల్స్‌ వినియోగం..?

గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇరాన్.. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం

ఎయిర్‌స్ట్రైక్‌లో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ హతం?

ఎంతో ఘనంగా జరిగిన రెండో పెళ్లి.. నాలుగో రోజే వరుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Virosh Reception: విరోష్ పెళ్లి రిసెప్షన్ పరిమిత ఆహ్వానితులకు మాత్రమే

దుబాయ్‌లో ప్రశాంతంగా వుంది: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ

'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేక్ మూవీ కాదు : దర్శకుడు హరీశ్ శంకర్

దుబాయ్‌లో చిక్కుకున్న సినీ తారలు.. మంచు విష్ణు ఫ్యామిలీ దుబాయ్‌లో క్షేమంగా ఉండాలి

తండ్రిని అన్‌ఫాలో చేసిన విజయ్ కుమారుడు జాసన్ విజయ్

తర్వాతి కథనం
Show comments