Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారం కడుపు నిండా తింటే ఆరోగ్యానికి ఢోకా ఉండదట..

అల్పాహారం కడుపు నిండా తినేవారికి అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అల్పాహారాన్ని మానేయకుండా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం ఉండదని వారు చ

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (14:29 IST)
అల్పాహారం కడుపు నిండా తినేవారికి అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అల్పాహారాన్ని మానేయకుండా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం ఉండదని వారు చెప్తున్నారు. బ్రేక్ ఫాస్ట్‌గా అధిక పరిమాణంలో ఆహారం తీసుకోవడం ద్వారా ఊబకాయాన్ని దూరం చేసుకోవచ్చు. 
 
బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్లే మహిళల్లో ఊబకాయం సమస్య తప్పట్లేదని.. రాత్రిపూట మితంగా ఆహారం తీసుకుని.. బ్రేక్ ఫాస్ట్‌కు చాలా గ్యాప్ ఇవ్వడం ద్వారా బరువు పెరిగిపోయే ప్రమాదం వుంది. అందుచేత 8 గంటలకు మించి కడుపును ఖాళీగా వుంచకూడదు. 
 
నిద్రలేచాక పరగడుపున వేడి నీరు.. ఆపై గ్లాసుడు టీ లేదా కాఫీ తీసుకుని గంటలోపే అల్పాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినవారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదీ అల్పాహారాన్ని నామమాత్రంగా గాకుండా.. కడుపు నిండా తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా పోషకాహారం, ప్రోటీన్లలతో కూడిన అల్పాహారంతో ఒబిసిటీ దూరమవుతుంది.

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments