Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడి వేడి అన్నంలో చల్ల చల్లని పెరుగు వేసుకోవచ్చా?

Webdunia
శనివారం, 19 జులై 2014 (18:21 IST)
వేడి వేడి అన్నంలో చల్లని పెరుగు వేసుకోవచ్చా? ఈ డోట్ క్లియర్ కావాలంటే ఈ స్టోరీ చదవండి. వేడి వేడి రైస్‌లో చల్లని పెరుగు వేసుకుని తినడం ద్వారా అజీర్ణ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా వేడి అన్నంలో చల్లని పదార్థాలను వేసుకుని తినడం మంచిది కాదు. ఇలా చేస్తే అజీర్తి, ఉదర సంబంధిత రోగాలు తప్పవు.
 
అందుచేత ఆహారాన్ని ఆరనించి తర్వాతే పెరుగు వేసుకుని తినాలి. అలాగే మధ్యాహ్నానికి తినేందుకైనా.. వేడి వేడి రైస్‌లో పెరుగును కలిపి టిఫిన్ బాక్సుల్లో నింపేయడం కూడా జీర్ణ వ్యాధులకు దారితీస్తుంది. 
 
ఒక వేళ వేడి వేడి అన్నంలో పెరుగును కలపాల్సి వస్తే.. అరగ్లాసు ఆరిన పాలను చేర్చి.. అందులో కాసింత పెరుగును చేర్చుకుంటే సరిపోతుంది. ఇది మధ్యాహ్నానికల్లా పెరుగుగా మారుతుందని తద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు . పెరుగే కాదు.. మజ్జిగను కూడా వేడి వేడి అన్నంలో కలుపుకుని తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

Show comments