వేటిని కలిపి తినకూడదో తెలుసా...?

* తేనే మరియు నెయ్యి కలిపి తినకూడదు. ఆ రెండింటి కలయిక విషపూరితమ‌యినది. * పెరుగు లేక మ‌జ్జిగ‌ను అరటి పండుతో కలిపి తినకూడదు. * కూరగాయలతో కలిపి వెన్న కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. * మొలలు ఉన్నవారు గుడ్లు, మాంసం తినకూడదు. * నెయ్యిని రాగి పాత్రలో

Webdunia
బుధవారం, 8 జూన్ 2016 (13:45 IST)
* తేనే మరియు నెయ్యి కలిపి తినకూడదు. ఆ రెండింటి కలయిక విషపూరితమ‌యినది.
* పెరుగు లేక మ‌జ్జిగ‌ను అరటి పండుతో కలిపి తినకూడదు.
* కూరగాయలతో కలిపి వెన్న కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. 
* మొలలు ఉన్నవారు గుడ్లు, మాంసం తినకూడదు. 
* నెయ్యిని రాగి పాత్రలో ఉంచి తినకూడదు.
* పొద్దునే మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దునే మంచి నీరు తాగిన తరువాత త్రాగవచ్చు. 
* అల్సర్ వ్యాధితో భాదపడుతున్నవారు కారాన్ని తినకూడదు. 
* చర్మ వ్యాధులు ఉన్నవారు పొట్లకాయ, పల్లీలు, ఎండు చేపలు, చిక్కుడుకాయలు తినకూడదు. 
* నువ్వుల నూనెతో గోధుమకి చెందిన వంట‌ల‌ను చెయ్యకూడదు.
* మోకాళ్ళ నొప్పులతో ఉన్నవారు మాంసం, గుడ్లుతో చేసిన వంటలు తినకూడదు. 
* చేపల కూర తిన్న వెంటనే పాలు కానీ, పెరుగు కానీ తినకూడదు.
* లావుగా ఉన్నవారు బియ్యంతో వండిన‌వి కాకుండా గోధుములతో వండిన‌ ఆహార పదార్ధాలను తీసుకోవడం మంచిది.. 
* ఆస్తమా రోగులు టమోటా, గుమ్మడికాయ, ముల్లంగి తీసుకొనే ఆహారంలో వాడకూడదు. అలాగే వారు తల మీద ఎక్కువ తేమను కూడా ఉంచుకోవడం మంచిది కాదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments