Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేటిని కలిపి తినకూడదో తెలుసా...?

* తేనే మరియు నెయ్యి కలిపి తినకూడదు. ఆ రెండింటి కలయిక విషపూరితమ‌యినది. * పెరుగు లేక మ‌జ్జిగ‌ను అరటి పండుతో కలిపి తినకూడదు. * కూరగాయలతో కలిపి వెన్న కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. * మొలలు ఉన్నవారు గుడ్లు, మాంసం తినకూడదు. * నెయ్యిని రాగి పాత్రలో

Webdunia
బుధవారం, 8 జూన్ 2016 (13:45 IST)
* తేనే మరియు నెయ్యి కలిపి తినకూడదు. ఆ రెండింటి కలయిక విషపూరితమ‌యినది.
* పెరుగు లేక మ‌జ్జిగ‌ను అరటి పండుతో కలిపి తినకూడదు.
* కూరగాయలతో కలిపి వెన్న కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. 
* మొలలు ఉన్నవారు గుడ్లు, మాంసం తినకూడదు. 
* నెయ్యిని రాగి పాత్రలో ఉంచి తినకూడదు.
* పొద్దునే మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దునే మంచి నీరు తాగిన తరువాత త్రాగవచ్చు. 
* అల్సర్ వ్యాధితో భాదపడుతున్నవారు కారాన్ని తినకూడదు. 
* చర్మ వ్యాధులు ఉన్నవారు పొట్లకాయ, పల్లీలు, ఎండు చేపలు, చిక్కుడుకాయలు తినకూడదు. 
* నువ్వుల నూనెతో గోధుమకి చెందిన వంట‌ల‌ను చెయ్యకూడదు.
* మోకాళ్ళ నొప్పులతో ఉన్నవారు మాంసం, గుడ్లుతో చేసిన వంటలు తినకూడదు. 
* చేపల కూర తిన్న వెంటనే పాలు కానీ, పెరుగు కానీ తినకూడదు.
* లావుగా ఉన్నవారు బియ్యంతో వండిన‌వి కాకుండా గోధుములతో వండిన‌ ఆహార పదార్ధాలను తీసుకోవడం మంచిది.. 
* ఆస్తమా రోగులు టమోటా, గుమ్మడికాయ, ముల్లంగి తీసుకొనే ఆహారంలో వాడకూడదు. అలాగే వారు తల మీద ఎక్కువ తేమను కూడా ఉంచుకోవడం మంచిది కాదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments