Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది రోజుకి ఒక్క గ్రాము తీసుకుంటే చాలు... అలాంటి పురుషులకు శక్తి...

మెంతులు గురించి తెలుసు కానీ, ఔషధపరంగా అది చేసే మేలు చాలామందికి తెలియదు. ఇవి నీళ్ల విరేచనాలను తగ్గిస్తాయి. కాలేయము, వీపులో పుట్టే నొప్పులను తగ్గిస్తాయి. స్త్రీలకు రుతురక్తాన్ని ఎక్కువగా జారీ చేస్తుంది. నెమ్మును హరించి దగ్గును తగ్గిస్తుంది.

Webdunia
సోమవారం, 13 మార్చి 2017 (18:48 IST)
మెంతులు గురించి తెలుసు కానీ, ఔషధపరంగా అది చేసే మేలు చాలామందికి తెలియదు. ఇవి నీళ్ల విరేచనాలను తగ్గిస్తాయి. కాలేయము, వీపులో పుట్టే నొప్పులను తగ్గిస్తాయి. స్త్రీలకు రుతురక్తాన్ని ఎక్కువగా జారీ చేస్తుంది. నెమ్మును హరించి దగ్గును తగ్గిస్తుంది. 
 
ముల్లు విరిగి శరీరంలోనే ఉన్నప్పుడు మెంతి పిండిని దానిపై పట్టుగా వేస్తే ముల్లు సులభంగా బయటకు వస్తుంది. పచ్చి మెంతులు ఒక నెల రోజులపాటు ఒక్క గ్రాముకు మించకుండా వాడితే పురుషుల్లో వీర్యవృద్ధి కలుగుతుంది. మెంతులు తీసుకుంటే గొంతు బొంగురుపోవడం తగ్గుతుంది.
 
మెంతులను పాలలో నానబెట్టి మెత్తగా రుబ్బి పంచదార కలిపి లేహ్యంగా వండి రోజూ రెండు నుంచి 5 గ్రాములు వరకూ తింటే స్వప్న స్ఖలనము, మూత్రంలో వీర్యం పోవడం తదితర సమస్యలు తగ్గిపోతాయి. ఐతే మెంతులను ఎక్కువగా వాడితే పైత్య వికారాలు కలుగుతాయి. తలనొప్పి కూడా వస్తుంది. కాబట్టి మోతాదుకు మించి వాడకూడదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments