Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఆకలి పెరగాలంటే పెరుగులో ఉప్పు లేదా పంచదార?

Webdunia
గురువారం, 21 మే 2015 (16:07 IST)
వేసవి కాలంలో పెరుగు తీసుకోవడం ద్వారా శరీరం పోషకాలను గ్రహిస్తుంది. పెరుగులో క్యాల్షియం అధికంగా ఉండటం ద్వారా.. దీన్ని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఎముకలు, దంతాలు బలపడతాయి. వేసవిలో ఆకలి అనిపించకపోతే.. ఆకలిని పెంచేందుకు పెరుగులో ఉప్పు లేదా పంచదార మిక్స్ చేసితీసుకోవడం మంచిది. వేసవిలో ఒత్తిడి ఆరోగ్యాన్ని వివిధ రకాలుగా పాడుచేస్తుంది. అలాంటి ఒత్తిడిని పెరుగు తగ్గిస్తుంది. 
 
ఇకపోతే.. సమ్మర్‌లో, శరీరం నుండి నీరు చెమట రూపంలో కోల్పోతుంది. కాబట్టి, మజ్జిగను రెగ్యులర్‌గా త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచి శరీరంలో నీటి స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఊబకాయంతో బాధపడే వారిలో హార్మోనుల అసమతుల్యత ఉంటుంది. అలాంటివారు, వారి రెగ్యులర్ డైట్‌లో పెరుగు చేర్చుకోవడం ద్వారా కార్టిసోల్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది. పెరుగు శరీర వేడిమిని తగ్గిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments