Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ కాలం, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఈ టీతో తగ్గుతాయి

Webdunia
బుధవారం, 29 జులై 2020 (23:24 IST)
జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. బాగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారు రోజుకు మూడుసార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తీసుకుంటే ఫలితం వుంటుంది. ఐతే సమస్య వుంది కదా అని అల్లం టీని అదే పనిగా తాగరాదు. రోజులో నాలుగుసార్లకు మించి తాగితే ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కడుపులో అల్సర్ ఉన్న వాళ్లు అసలు తాగకూడదు.
 
ఆస్తమా, దగ్గులను తగ్గించాలంటే అల్లం టీ రోజూ తేనెతో కలిపి తీసుకోవాలి. నీరసంగా ఉన్నవారు అల్లం టీ త్రాగటం వల్ల ఉత్సాహం వస్తుంది. ఛాతిలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం టీ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు రావు. అంతేకాదు ఏ అనారోగ్యంతో బాధపడేవారైనా అల్లం టీని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

తర్వాతి కథనం
Show comments