Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాల్చిన చెక్క పొడిని గ్రీన్‌ టీలో వేసుకుని తాగితే..

చలికాలం వచ్చేస్తోంది. మనం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ కాలంలో జలుబు, దగ్గు వేధిస్తాయి. అందుకే చలికాలంలో ఆరోగ్య నిపుణులు పోషకాహారం తీసుకోవాలంటున్నారు. దీనికి తోడు ఔషధ గుణాలున్న

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (12:21 IST)
చలికాలం వచ్చేస్తోంది. మనం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ కాలంలో జలుబు, దగ్గు వేధిస్తాయి. అందుకే చలికాలంలో ఆరోగ్య నిపుణులు పోషకాహారం తీసుకోవాలంటున్నారు. దీనికి తోడు ఔషధ గుణాలున్న పసుపు, అల్లం, దాల్చిన చెక్కలను ఆహారంలో చేర్చుకోవాలి. దాల్చిన చెక్క జీవక్రియను వేగవంతం చేస్తుంది. 
 
శరీర ఉష్ణోగ్రతను చలికాలానికి అనుగుణంగా మార్చుతుంది టీ, కాఫీ, గ్రీన్ టీ తయారీలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే బరువు తగ్గడంతో పాటు జలుబు, దగ్గులాంటి రుగ్మతల నుంచి తప్పుకోవచ్చు. 
 
అలాగే అల్లాన్ని తప్పకుండా వర్షాకాలం, చలికాలంలో ఆహారంలో తప్పకుండా తీసుకోవాలి. అల్లం తీసుకోవం ద్వారా కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జలుబు, దగ్గు దరిచేరదు. నువ్వుల పొడి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
ముఖ్యంగా శీతాకాలంలో నువ్వుల పొడిని తీసుకుంటే...శరీరానికి కావలసిన ఇనుమును అందిస్తుంది. పసుపు కూడా చలికాలంలో వ్యాధులతో పోరాటం చేస్తుంది. గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగడం ద్వారా గొంతు నొప్పి, జలుబు నయం అవుతుంది. కోడిగుడ్లను, మిరియాలను కూడా చలికాలంలో డైట్‌లో చేర్చుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments