మట్టిపాత్రలో మజ్జిగ... వేసవిలో తాగితే ఏం జరుగుతుంది?

వేసవి వచ్చేసింది. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు పానీయాలు తప్పనిసరి. ముఖ్యంగా మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మజ్జిగలో ఎలాంటి పదార్థాలు ఉంటాయి అనే విషయాన్ని పరిశీలిస్తే.. ప్రేవులకు, పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్లి వంటి పదార్థాలు ఇందులో అధిక

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (22:32 IST)
వేసవి వచ్చేసింది. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు పానీయాలు తప్పనిసరి. ముఖ్యంగా మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మజ్జిగలో ఎలాంటి పదార్థాలు ఉంటాయి అనే విషయాన్ని పరిశీలిస్తే.. ప్రేవులకు, పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్లి వంటి పదార్థాలు ఇందులో అధికంగా ఉంటాయి. విరేచనాలు, వాంతులు అధిక దాహం వంటి సమస్యలు లేదా నీరసం కాళ్లు తిమ్మిర్లు తలెత్తినపుడు మజ్జిగలో ఉప్పుకానీ, పంచదార కానీ వేసుకుని తాగితే మంచి ఉపశమనం లభిస్తుందని గృహ వైద్యులు చెపుతున్నారు. 
 
అయితే, ఈ మజ్జిగను మట్టి పాత్రలో చేసుకుని తాగితే ఇంకా చాలా మంచిగా ఉండటమే కాకుండా మంచి గుణవర్థక పదార్థంగా కూడా పని చేస్తుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. పెరుగుకు రెండు లేదా మూడింతలు నీళ్లు కలిపిన మజ్జిగ తాగితే మంచిదని, ఇది శరీరానికి ఎలాంటి హాని చేయదని చెపుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

తర్వాతి కథనం
Show comments