Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. బాదం, బ్లూబెర్రీస్ తీసుకోండి!

Webdunia
సోమవారం, 29 సెప్టెంబరు 2014 (18:52 IST)
ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. న్యూట్రీషియన్స్, విటమిన్స్ పుష్కలంగా కలిగివుండే ఆహారాన్ని తీసుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచడంతో పాటు మెదడును తాజాగా ఉంచుకోవాలంటే తీసుకునే ఆహారంలో న్యూట్రీషన్స్ ఉండేలా చేసుకోవాలి. 
 
ముఖ్యంగా మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి పాలు తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమయ్యే ల్యాక్టోస్‌ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి. పెరుగులోని విటమిన్‌ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది. 
 
అలాగే బాదంలో ఉండే అద్బుతమైన జింక్ ఖనిజం, విటమిన్ బి12 వల్ల ఒత్తిడి దూరమవుతుంది. బాదంలోని పోషకాలు మనస్సును సమతుల్యంగా ఉంచి ఆందోళనను దూరం చేస్తుంది.
 
ఇంకా బ్లూబెర్రీస్ కూడా ఒత్తిడిని దూరం చేస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో ఉన్న విటమిన్ సి ఒత్తిడితో పోరాడే ఔషధ గుణాలు అధికంగా ఉన్నందువల్ల, ఒత్తిడిని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ రక్తప్రసరణను మెరుగుపరచి, రక్తంలోని షుగర్ లెవల్‌ను నియంత్రిస్తుందని న్యూట్రీషన్లు అంటున్నారు. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

Show comments