Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ టీని పరగడుపున తాగుతున్నారా... డేంజరే..

ఒక రోజుకు నాలుగు కప్పుల కంటే అధికంగా బ్లాక్ టీ తాగకూడదు. అధికంగా బ్లాక్ టీ తాగితే నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. పరగడుపున బ్లాక్ టీ తాగితే.. కడుపులో మంట... తద్వారా అసిడిటీ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అ

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (13:36 IST)
ఒక రోజుకు నాలుగు కప్పుల కంటే అధికంగా బ్లాక్ టీ తాగకూడదు. అధికంగా బ్లాక్ టీ తాగితే నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. పరగడుపున బ్లాక్ టీ తాగితే.. కడుపులో మంట... తద్వారా అసిడిటీ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే బ్లాక్ టీని రోజుకు రెండు కప్పుల మేర తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తాయి. 
 
నోటి క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. బ్లాక్ టీలో కెఫైన్ తక్కువ శాతం ఉండటంతో మెదడుకు చేరే రక్తప్రసరణ అధికమవుతోంది. ఇంకా శ్వాససమస్యలు, కిడ్నీ సమస్యలు, హృద్రోగ రోగాలు నయం అవుతాయి. బ్లాక్ టీలో వ్యాధినిరోధక శక్తి అధికంగా వుంది. ఇందులోని అమినో యాసిడ్లు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. ఇంకా మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments