కాకరకాయ రసంతో చక్కెర వ్యాధిని అడ్డుకోవచ్చు...

ప్రతి రోజూ కాకరకాయ రసం త్రాగితే మధుమేహం పారిపోతుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు. సాధారణంగా కాకరకాయ వంటకాలను తినడానికే కాసింత చక్కెర లేదా బెల్లం వేసి తయారు చేస్తుంటారు. అలాంటి కాకరకాయ రసం త్రాగడం అంటే

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (11:27 IST)
ప్రతి రోజూ కాకరకాయ రసం త్రాగితే మధుమేహం దరిచేరదని ఆయుర్వేద వైద్యులు చెపుతారు. సాధారణంగా కాకరకాయ వంటకాలను తినడానికే కాసింత చక్కెర లేదా బెల్లం వేసి తయారుచేస్తుంటారు. అలాంటి కాకరకాయ రసం త్రాగడం అంటే కాస్త కష్టంగానే ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో చక్కెర వ్యాధి (మధుమేహం) సర్వసాధారణ వ్యాధిగా మారిపోయింది. చక్కెర వ్యాధి ఒకసారి వచ్చిందంటే జీవితాంతం మందులు తినాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యాధికి కాకరకాయ రసంతో చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. 
 
ఈ రసం తాగడం వల్ల కొంతమందికి వాంతులయ్యే అవకాశం వుంటుంది. దీనికి కారణం అలవాటు లేని చేదు పదార్థాన్ని ఏకబిగిన గ్లాసెడు కాకర రసం త్రాగితే అది జీర్ణం కాక బయటికి వచ్చేస్తుంది. కాబట్టి తొలుత ఒకటి లేదా రెండు చెంచాల రసంతోనే మొదలు పెట్టాలి. 
 
ఆ తరువాత క్రమంగా మోతాదును పెంచుకుంటూ ఇతర మందులు లేకుండా కాకరకాయ రసాన్ని త్రాగుతూ వుంటే సరిపోతుంది. మధుమేహంతో బాధపడేవారికి ఇది చాలా మేలు చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అత్యంత విషమంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఆరోగ్యం...

వైకాపా లీగల్ సెల్ న్యాయవాది బాగోతం.. మహిళలతో అసభ్య నృత్యాలు..

ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? పీటీఐ నేత ఏమంటున్నారు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments