Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటుకు చెక్ పెట్టాలంటే.. రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోండి!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (15:24 IST)
శరీరంలో రక్తం శుభ్రంగా లేకపోతే... అలసట, జ్వరం, ఉదర సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. అందుచేత రక్తాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని, రక్తాన్ని శుద్ధీకరించే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రక్తాన్ని శుద్ధీకరించాలంటే ముఖ్యంగా బీట్ రూట్ తీసుకోవాలి. తద్వారా శరీరంలో రక్తం ఉత్పత్తి అవుతుంది. 
 
అలాగే మునక్కాయ.. కందిపప్పుతో చేసిన వంటకాలు తీసుకోవచ్చు. రోజూ ఓ కోడిగుడ్డును తీసుకోవచ్చు. నేరేడు పండ్లను రోజూ తీసుకుంటే బ్లడ్ క్లీనవుతుంది. టమోటా పండును తింటే కూడా రక్తం శుభ్రమవుతుంది. ఇంకా రోజూ ఒక కప్పు పెరుగు తీసుకుంటే రక్త నాళాలను శుభ్రపరచినట్లవుతుంది. 
 
రక్తపోటును దూరం చేసుకోవాలంటే.. కాచి చల్లార్చిన నీటిలో జీలకర్ర పొడిని వేసి 12 గంటల పాటు నానబెట్టి తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక గ్లాస్ మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకుంటే రక్తపోటును నియంత్రించుకోవచ్చు. ఇవి కాకుండా అవిసె ఆకులన్ని వారానికి రెండు సార్లు తీసుకుంటే హై బీపీని నిరోధించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments