హాయిగా నిద్రపట్టాలంటే? ఇలా చేయండి..

టెక్నాలజీ పుణ్యమా అంటూ ప్రస్తుతం చాలామందిని నిద్రలేమి సమస్య వేధిస్తోంది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చునే వారికి హాయిగా నిద్రపట్టట్లేదు. శారీరక శ్రమ లేకపోవడానికి తోడు మెదడు ఎక్కువగ

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (17:34 IST)
టెక్నాలజీ పుణ్యమా అంటూ ప్రస్తుతం చాలామందిని నిద్రలేమి సమస్య వేధిస్తోంది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చునే వారికి హాయిగా నిద్రపట్టట్లేదు. శారీరక శ్రమ లేకపోవడానికి తోడు మెదడు ఎక్కువగా పనిచేయడం కారణంగా నిద్ర చాలామందికి కరువవుతోంది. కానీ నిద్ర ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. నిద్ర కరువైతే అనారోగ్య సమస్యలతో పాటు ఒబిసిటీ సమస్య ఏర్పడుతోంది.
 
మనిషికి రోజుకు ఆరు నుంచి 8 గంటల పాటు తప్పకుండా నిద్ర అవసరం. అయితే ఈ ఆధునిక యుగంలో ఆరు నుంచి 8 గంటలు కాస్త 4 లేదా 5 గంటలకే పరిమితమైంది. రాత్రిపూట నిద్ర కరువైతే శరీరంలో పొటాషియం శాతం తగ్గిపోతుంది. దీంతో చురుకుదనం కోల్పోతారు. అనారోగ్య సమస్యలు వెతుక్కుంటూ వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అయితే ఈ పానకం ద్వారా నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. గ్లాసుడు గోరువెచ్చని పాలలో తేనెను కలిపి.. రాత్రి నిద్రించేందుకు ముందుకు తీసుకుంటే.. హాయిగా నిద్రపోవచ్చు. ఈ పాలలో నాలుగు చుక్కల వెనిలా ఎసెన్స్ కూడా చేర్చుకోవచ్చునని న్యూట్రీషన్లు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుమల లడ్డు కల్తీ, సైజు తగ్గిందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు: రమణదీక్షితులు

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు.. భారీ కార్యాచరణకు రంగం సిద్ధం

లవ్ జిహాద్ పేరుతో 300 మంది యువతులపై అత్యాచారం

మోహన్ బాబు - మంచు విష్ణులపై కేసు నమోదు

నా ఫోన్ నెంబరునే బ్లాక్ చేస్తావా? ప్రియుడి పొట్టలో కత్తితో పొడిచిన ప్రియురాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: రామ్ చరణ్ చిత్రం పెద్ది అనుకున్న టైంకు రిలీజ్ కాదా?

Rajasekhar: బుల్లెట్ సునీల్ గా రాజశేఖర్ పవర్ ఫుల్ రీ-స్టార్ట్ గ్లింప్స్ రిలీజ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటన

J. D. Chakravarthy: ప్రచారం కోసం బూతులు మాట్లాడడాన్ని బరాబర్ ఖండిస్తున్నా : జె. డి. చక్రవర్తి

ఏ బిడ్డకైనా తండ్రే హీరో అంటున్న శరవణన్ నటించిన లీడర్ గ్లింప్స్

తర్వాతి కథనం
Show comments