Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటి వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేంటి?

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (16:56 IST)
నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది. కానీ నీరు శరీరానికి మేలు చేస్తుందని మీకు తెలుసా... శరీరంలో నీటి శాతాన్నిబట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో 75 శాతం, మెదడులో 85 శాతం నీరుంటుంది. ఆహారం కన్నా కూడా నీటి ద్వారా శరీరానికి అందే పోషకాలూ అధికమే. 
 
అందుకే నీరు ఎంత ఎక్కువ తాగితే అంతమంచిది. మనం తాగే ప్రతి చుక్కనీరు శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి తోడ్పడుతుంది. నీరు తరచూ తాగుతుండటం వల్ల శరీరాన్ని డీ-హైడ్రేషన్‌ నుంచి కాపాడుకోవచ్చు. రోజుకు ఒత లీటరు నుంచి 3 లీటర్ల నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
* ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడుపున నీళ్లు తాగాలి. 
* అన్నం తినేముందు నీటిని తాగుతుండాలి.
* వ్యాయామాలు చేసేముందు కూడా నీళ్లు తాగాలి.
* బయటకెళ్లినప్పుడు కూడా కొద్ది కొద్దిగా మంచినీళ్లు తాగుతుండాలి.
* కాఫీ, టీలకు బదులు మంచినీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.
* పనిచేస్తున్న సమయంలో మధ్యమధ్యలో నీళ్లు తాగుతుండాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

తర్వాతి కథనం
Show comments