Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వుల నూనెతో మర్దన చేస్తే అలాంటివారికి ఏం జరుగుతుందో తెలుసా?

నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే బక్కపలచని వారు బరువు పెరుగుతారు. అదే స్థూలకాయులైతే బరువు తగ్గుతారు. సత్తు పిండి (సున్ని ఉండలను) రాత్రి తినకూడదు. అలాగే సత్తుపిండిని నీళ్లతో కలిపి తినకూడదు.

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (20:38 IST)
నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే బక్కపలచని వారు బరువు పెరుగుతారు. అదే స్థూలకాయులైతే బరువు తగ్గుతారు. సత్తు పిండి (సున్ని ఉండలను) రాత్రి తినకూడదు. అలాగే సత్తుపిండిని నీళ్లతో కలిపి తినకూడదు. 
 
పెసలు మంచి ప్రోటీన్. మినుములు మాంసంతో సమానమైన శాకాహారం. పుట్టగొడుగులు ఆయుర్వేదం ప్రకారం మిగుల దోషకారి. కాలేయంలోని విషాలను పెంచుతాయి. లేతముల్లంగి శ్రేష్ఠం. ముదురు ముల్లంగి రోగకారకం. లేత వంకాయ శ్రేష్ఠం. ముదురు వంకాయ రోగకారకం. 
 
అయితే ముదురు బూడిద గుమ్మడికాయ శ్రేష్ఠం. అయితే లేత బూడిద గుమ్మడికాయ రోగకారకం. బియ్యం తేలికైనవి. కానీ వాటితోనే రూపొందే అటుకులు ఆలస్యంగా జీర్ణమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

బ్లాక్ బ్యూటీ మిస్ వరల్డ్ శాన్ రేచల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

తర్వాతి కథనం
Show comments