Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వుల నూనెతో మర్దన చేస్తే అలాంటివారికి ఏం జరుగుతుందో తెలుసా?

నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే బక్కపలచని వారు బరువు పెరుగుతారు. అదే స్థూలకాయులైతే బరువు తగ్గుతారు. సత్తు పిండి (సున్ని ఉండలను) రాత్రి తినకూడదు. అలాగే సత్తుపిండిని నీళ్లతో కలిపి తినకూడదు.

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (20:38 IST)
నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే బక్కపలచని వారు బరువు పెరుగుతారు. అదే స్థూలకాయులైతే బరువు తగ్గుతారు. సత్తు పిండి (సున్ని ఉండలను) రాత్రి తినకూడదు. అలాగే సత్తుపిండిని నీళ్లతో కలిపి తినకూడదు. 
 
పెసలు మంచి ప్రోటీన్. మినుములు మాంసంతో సమానమైన శాకాహారం. పుట్టగొడుగులు ఆయుర్వేదం ప్రకారం మిగుల దోషకారి. కాలేయంలోని విషాలను పెంచుతాయి. లేతముల్లంగి శ్రేష్ఠం. ముదురు ముల్లంగి రోగకారకం. లేత వంకాయ శ్రేష్ఠం. ముదురు వంకాయ రోగకారకం. 
 
అయితే ముదురు బూడిద గుమ్మడికాయ శ్రేష్ఠం. అయితే లేత బూడిద గుమ్మడికాయ రోగకారకం. బియ్యం తేలికైనవి. కానీ వాటితోనే రూపొందే అటుకులు ఆలస్యంగా జీర్ణమవుతాయి. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments