Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున నీళ్లు తాగితే బరువు తగ్గొచ్చు..

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (16:58 IST)
పరగడుపున మంచినీరు తాగడం వల్ల అసాధారణమైన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారిణిగా పని చేస్తుంది. ఉదయాన్నే నిద్రలేవగానే కనీసం ఒక లీటరు నీటిని తాగడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే, నీరు తాగిన తర్వాత కనీసం ఓ గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది. 
 
అంతేకాకుండా, పరగడుపున నీరుతాగడం వల్ల పెద్ద పేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. అలాగే, కొత్త రక్తం తయారీకి, కండర కణజాల అభివద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. ఉదయాన్ని నీటిని తాగడం వల్ల 20 నుంచి 25 శాతం మేరకు శరీర మెటబాలిజాన్ని పెంచుకుంది. ఇది శరీర బరువును తగ్గిస్తుంది. శరీరంలో ద్రవపదార్థాన్ని కోల్పోకుండా, ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా పోరాడుతుంది.

లోక్‌సభ ఎన్నికలు.. చివరి దశ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు

జూన్ 4న కౌంటింగ్-గేమ్ ఛేంజర్‌గా మారనున్న పోస్టల్ బ్యాలెట్లు..

ఆ బాలిక ఆత్మవిశ్వాసంతో అద్భుత విన్యాసాలు - video

16 ఏళ్ల బాలిక-14 ఏళ్ల బాలుడు... చున్నీతో చేతులు కట్టేసుకుని సముద్రంలో దూకేశారు..?

బీజేపీ నేత ఆరతి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియాలో మృతి

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

Show comments