ఎండిన ద్రాక్షల్ని నేతిలో వేయించి తింటే?

ద్రాక్షలు ఎండినా మేలే.. పచ్చిగా వున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ద్రాక్షల్లో పలురకాలున్నాయి. ద్రాక్షపండ్లను అలాగే తిన్నా.. లేకుంటే జ్యూస్ తాగినా గుండెకు మేలు చేసినవారమవుతాం. ద్రాక్ష పండ్లను పన్నీరులో

Webdunia
శనివారం, 29 జులై 2017 (14:44 IST)
ద్రాక్షలు ఎండినా మేలే.. పచ్చిగా వున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ద్రాక్షల్లో పలురకాలున్నాయి. ద్రాక్షపండ్లను అలాగే తిన్నా.. లేకుంటే జ్యూస్ తాగినా గుండెకు మేలు చేసినవారమవుతాం. ద్రాక్ష పండ్లను పన్నీరులో నాననబెట్టి రసం పిండుకుని తాగడం చేస్తే గుండెపోటు దూరమవుతుంది. ఉదర సంబంధిత వ్యాధులు నయం కావాలంటే.. ద్రాక్ష రసాన్ని మూడు పూటలా అర గ్లాసు మేర తీసుకోవాలి. 
 
20 గ్రాముల ఎండిన ద్రాక్షల్ని నేతిలో వేయించి తింటే జలుబు, దగ్గు దూరమవుతుంది. మాంసాహారం తీసుకోని వారు... రోజూ ద్రాక్ష పండ్లను తీసుకోవడం ద్వారా మాంసాహారానికి ధీటుగా ప్రోటీన్లను పొందవచ్చు. రోజూ ద్రాక్ష పండ్లను తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయం పూట పరగడుపున ఒక గ్లాసుడు ద్రాక్ష రసం తీసుకుంటే తలనొప్పికి చెక్ పెట్టవచ్చు. 
 
నెలసరి నొప్పులు, సమస్యలను ఎదుర్కొనే మహిళలు, ఇక గర్భిణీ మహిళలు ప్రతిరోజూ ఉదయం పరగడుపున ద్రాక్ష రసం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పిల్లల ఆరోగ్యానికి కూడా ద్రాక్ష రసం మేలు చేస్తుంది. దంతాలు, మెదడును ద్రాక్ష పండ్లు చురుగ్గా వుంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాతో పెట్టుకోవద్దు... మీ పునాదులు కదిలిస్తా : బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్న వేములవాడ ఎమ్మెల్యే

iBomma రవి కేసు, బ్యాంక్ సహకారంతో రూ. 20 కోట్లు లావాదేవీలు

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

తర్వాతి కథనం
Show comments