Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుము నొప్పితో బాధపడుతున్నారా... ఐతే బరువు తగ్గించండి

శరీరబరువు పెరగడంతో నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రసవం సమయంలో స్త్రీలు యోగాభ్యాసం చేయాలి. దీంతో వారిలో ప్రసవానంతరం వచ్చే నడుము నొప్పి రాదంటున్నారు వైద్యులు. దంటున్నారు వైద్యులు.

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2016 (11:42 IST)
* శరీరంలో క్యాల్షియం తక్కువగా ఉండటం మూలాన ఎముకలు బలహీనంగా మారి నడుము నొప్పికి మూలమౌతుంది. 
 
* శరీరబరువు పెరగడంతో నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రసవం సమయంలో స్త్రీలు యోగాభ్యాసం చేయాలి. దీంతో వారిలో ప్రసవానంతరం వచ్చే నడుము నొప్పి రాదంటున్నారు వైద్యులు. 
దంటున్నారు వైద్యులు. 
 
*నడుము నొప్పికి ముఖ్య కారణం శారీరకంగా ఒత్తిడి పెరగడమేనంటున్నారు వైద్యులు.
 
* జాయిట్ పెయిన్ ఉన్న కారణంగాకూడా నడుము నొప్పి వస్తుందంటున్నారు వైద్యులు. 
 
* ఎత్తైన చెప్పులు వాడితే నడుము నొప్పి వస్తుంది. 
 
* మీ పడక మెత్తటి పరుపుతో కలిగినదై ఉండాలి. మీరు కూర్చునే కుర్చీ మెత్తగా ఉండాలి.
 
* వ్యాయామం లేదా యోగాభ్యాసం చేయనివారికికూడా నడుము నొప్పి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments