Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలతో కిస్‌మిస్ పండ్లు తింటే... పురుషులకు ఆ శక్తి అపారం...

కిస్‌మిస్ పండ్లు మంచి పోషక ఆహార విలువలను కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమమైన ఆహారంగా ఉపయోగపడతాయి. సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్ పండ్లు తింటే అండాశయంలోని లోపాలు తొలిగి సంతానం కలుగుతుంది. మహిళలు ప్రతిరోజు కిస్‌మిస్ పండ్లు తినడం

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (17:31 IST)
కిస్‌మిస్ పండ్లు మంచి పోషక ఆహార విలువలను కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమమైన ఆహారంగా ఉపయోగపడతాయి. సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్ పండ్లు తింటే అండాశయంలోని లోపాలు తొలిగి సంతానం కలుగుతుంది. మహిళలు ప్రతిరోజు కిస్‌మిస్ పండ్లు తినడం వలన యూరినరీ సిస్టమ్‌లో అమోనియా పెరగకుండా, రాళ్లు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటి వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
 
1. కిస్‌మిస్ పండ్లలో ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందువలన దంతాలలో ఉన్న బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా పళ్లను రక్షిస్తుంది.
 
2. ఎండు ద్రాక్షలో ఉన్న పాలీఫినాలిక్ పైటో న్యూట్రియంట్స్  ఉండడం వలన యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. ఇందులో ఉండే బీటా కెరొటిన్,  కెరొటనాయిడ్స్ కళ్లకు ఎంతో మేలు చేస్తాయి.
 
3. శృంగార శక్తిని పెంచే అమినో యాసిడ్ ఆర్జినిన్ ఇందులో ఉన్నది. ఇది శృంగార సమయంలో బలహీనత లేకుండా సమర్థవంతంగా పాల్గొనే ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
 
4. కిస్‌మిస్లో ఉన్న ప్రక్టోజ్, గ్లూకోజ్ అధిక శక్తిని ఇచ్చి బరువుని పెంచే దిశగా శక్తి మూలకముగా పని చేస్తుంది. తక్కువ బరువు కలవారు ఎండుద్రాక్షను తింటే మంచిది.
 
5. కిస్‌మిస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉన్నందు వలన విరోచనం సాఫీగా జరుగును. మలబద్దకం సమస్య ఉన్నవారు కిస్‌మిస్ తింటే సరిపోతుంది.
 
6. కిస్‌మిస్ పండ్లను తరచుగా తినడం వలన శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరం రానీయకుండా చేస్తుంది.
 
7. 200 మిల్లీగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్‌మిస్ పండ్లు తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments