Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో మట్టికుండలో మంచినీళ్లు తాగితే...?

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:16 IST)
వేసవిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా శరీరం నుండి నీరు చెమట రూపంలో ఎక్కువగా బయటకు పోతుంది. ఈ కాలంలో తియ్యగా, చల్లగా ఉండే ఆహారం తీసుకోవాలి. చారు, కారం లేని పులుసు, మజ్జిగ చారు, పెరుగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. దాహం లేకపోయినా, కుండలోని నీళ్లు తాగుతూ ఉండాలి.
 
* ఫ్రిడ్జ్‌లో నీటి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదం ఉంది.
 
* మట్టిలో ఆల్కలైన్ ఉంటుంది. అది కుండలో నింపిన నీటిలోకి ఆమ్లాలను దరిచేరకుండా చూసుకుంటుంది. దీని వల్ల ఎసిడిటీ సమస్య ఉండదు. అందుకే మట్టి కుండల్లో వండే ఆహార పదార్థాలను తీసుకుంటే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
* మట్టికుండలోని నీటిని తాగడం వల్ల శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాకుండా గొంతుకి సంబంధించిన రోగాలను సైతం దూరం చేసుకోవచ్చు.
 
* మట్టి పాత్రలను ఉపయోగించేటప్పుడు రోజూ వాటిని శుభ్రం చేస్తూ ఉండాలి.
 
* వీలైనంత వరకూ మట్టితో చేసిన పాత్రలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

తర్వాతి కథనం
Show comments