Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో మట్టికుండలో మంచినీళ్లు తాగితే...?

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:16 IST)
వేసవిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా శరీరం నుండి నీరు చెమట రూపంలో ఎక్కువగా బయటకు పోతుంది. ఈ కాలంలో తియ్యగా, చల్లగా ఉండే ఆహారం తీసుకోవాలి. చారు, కారం లేని పులుసు, మజ్జిగ చారు, పెరుగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. దాహం లేకపోయినా, కుండలోని నీళ్లు తాగుతూ ఉండాలి.
 
* ఫ్రిడ్జ్‌లో నీటి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదం ఉంది.
 
* మట్టిలో ఆల్కలైన్ ఉంటుంది. అది కుండలో నింపిన నీటిలోకి ఆమ్లాలను దరిచేరకుండా చూసుకుంటుంది. దీని వల్ల ఎసిడిటీ సమస్య ఉండదు. అందుకే మట్టి కుండల్లో వండే ఆహార పదార్థాలను తీసుకుంటే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
* మట్టికుండలోని నీటిని తాగడం వల్ల శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాకుండా గొంతుకి సంబంధించిన రోగాలను సైతం దూరం చేసుకోవచ్చు.
 
* మట్టి పాత్రలను ఉపయోగించేటప్పుడు రోజూ వాటిని శుభ్రం చేస్తూ ఉండాలి.
 
* వీలైనంత వరకూ మట్టితో చేసిన పాత్రలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

తర్వాతి కథనం
Show comments