Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలసటకు తక్షణ విరుగుడు అరటి..!

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2013 (15:35 IST)
FILE
మీరు బాగా అలసిపోయినప్పుడు ఏం చేస్తారు. వెంటనే భోజనం చేసే అవకాశం లేకపోతే అరటిపండు తినడం మంచిది. ఈ పండులో పోటాషియమ్ లవణాలు మీ ఆకలిని వెంటనే భర్తీ చేస్తుంది. అంతేకాదు మరిన్ని ఖనిజాలు మినరల్స్‌కు ప్రధాన వనరు అరటిపండు. మీరు గమనించారా అందుకే క్రీడాకారులు తాము కోల్పోయే లవణాలను తక్షణం భర్తీ చేసుకోవడానికి అరటి పండు తింటుంచారు.

చక్కెరను నిరోధించే చిలగడదుంప..
మధుమేహ వ్యాధిగ్రస్థులకు డాక్టర్లు ఒక ఆరోగ్య సూత్రం చెబుతుంటారు. భూమిలో పండే దుంపలు తినవద్దని, అందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ కాబట్టి డయాబెటిస్ రోగులకు అవి మంచివి కావని సలహా ఇస్తారు. అయితే చిలగడదుంపను మధుమేహ వ్యాధిగ్రస్థులు తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఎందుకంటే దీనినుంచి విడుదలయ్యే చక్కెర పాళ్లు చాలా తక్కువ. పైగా ఇందులో విటమిన్- ఏ కూడా ఎక్కువ. అందుకే చక్కెర వ్యాధి ఉన్నవారు నిరభ్యంతరంగా తినదగ్గేదే ఈ చిలగడ దుంప.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

Show comments