జీతం తగ్గితే ఆరోగ్యానికి హానికరం, ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా?

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (20:20 IST)
జీతం పైన జీవితం ఆధారపడి వున్నదంటూ పరిశోధకులు చెపుతున్నారు. జీతం అలాగే పెరుగుతూ పోవాలి. అంతేకానీ పొరబాటున నెలవారీ జీతం నేల చూపులు చూసిందో ఇక సదరు వ్యక్తి ఆరోగ్యం అనారోగ్యమే. ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయంటున్నారు పరిశోధకులు.
 
వార్షిక ఆదాయం 25 శాతం లేదా అంతకంటే తక్కువైతే యువతీయువకులు ఆలోచనా సమస్యలతో సతమతమవుతారనీ, ఇది మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరించారు. అస్థిర ఆదాయాన్ని మెదడు తట్టుకోలేదు. ఈ పరిస్థితి వల్ల డయాబెటిస్ వంటి వ్యాధులతో పాటు ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసవుతారు.
 
1980ల ఆరంభం నుండి ఆదాయ అస్థిరత రికార్డు స్థాయిలో ఉందనీ, ఇది ఆరోగ్యంపై విస్తృతమైన ప్రభావాలను చూపుతుందనే ఆధారాలు స్పష్టంగా వున్నాయని కొలంబియా మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని ఎపిడెమియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments