Webdunia - Bharat's app for daily news and videos

Install App

కు.ని ఆపరేషన్‌కు వెళ్తే... వృషణం తీసేశారు.. రూ.2.5 కోట్ల నష్టపరిహారం

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (12:21 IST)
అమెరికాలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (వెసక్టమీ) చేయించుకునేందుకు ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఆపరేషన్ చేసే క్రమంలో వైద్యులు.. ఒక వృషణానికి రక్తం సరఫరా చేసే రక్త నాళాలను కత్తిరించారు. దీంతో ఒక వృషణాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ వ్యవహారంపై బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు ఇటీవల విచారణకు రావడంతో జడ్జి కేసును పరిశీలించి సదరు హాస్పిటల్‌ను దోషిగా తేల్చారు. యూకాన్‌ హాస్పిటల్‌ ఆ వ్యక్తికి దాదాపు 2.5 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. కాగా, ఈ కేసు 2013లో ఫార్మింగ్టన్‌లోని యూకాన్ హెల్త్ సెంటర్‌లో జరుగింది. 

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments